కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగా తమను ఎంత తిట్టినా..అభివృద్ధి విషయంలో తెలంగాణకు అవార్డులు ఇవ్వక తప్పటం లేదని అన్నారు మంత్రి కేటీఆర్.