అన్వేషించండి
Advertisement
పెద్దపల్లి జిల్లాలో 8 వందల ఏళ్ల నాటి మూషిక విగ్రహం.. తెలంగాణలో ఇదే పెద్దదట
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి సమీపంలోని గోదావరి నది పక్కన జనగామ అనే గ్రామం ఉంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి త్రి లింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గరలో 8 వందల ఏళ్లనాటి అరుదైన మూషిక విగ్రహాన్ని చరిత్ర పరిశోధకులు కనుగొన్నారు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం వెనక పొదల మధ్య ఈ మూషిక విగ్రహం బయటపడింది. తెలంగాణలోనే అతి పెద్ద, అరుదైన మూషిక విగ్రహమని చరిత్రకారులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెలికిలించి ఉంటారని అంటున్నారు.
కరీంనగర్
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
అధికార పార్టీ నేతల ఊళ్లకు నీళ్లిచ్చి.. మిగతా రైతుల పంటలు ఎండగడుతున్నారు
Lady Lorry Driver Kavitha | ఆ ఒక్క సంఘటన... కరీంనగర్ అమ్మాయిని లారీ డ్రైవర్గా మార్చింది | ABP Desam
LPG Gas Leakage Prevent Tips| గ్యాస్ సిలిండర్ లీక్ ఐతే ఏం చేయాలి.?ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెబుతోంది.?
రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన బండి సంజయ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets