అన్వేషించండి
Sajjala Ramakrishna Reddy | క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను వైసీపీ గుర్తించిందా..? | ABP
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తమ పార్టీలో అసంతృప్తులు ఎవరు లేరని... డబ్బులతో ఇద్దరికి టీడీపీ గాలం వేసిందన్నారు. ఆ ఇద్దరిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆటో
పాలిటిక్స్
అమరావతి
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















