అనంతపురం జిల్లా,సింగనమల మండలం ,శోధనపల్లి గ్రామ సమీపంలో ఆర్టిసి బస్సు బోల్తా పడటంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మరియు అందులో దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా శోధన పల్లి క్రాస్ వద్ద ఆర్టిసి బస్సు మలుపు తిరుగుతుండడంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!