() ఐటీ ఇండస్ట్రీలో హైదరాబాద్ ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిల్చోంది. ఇలాంటి కాలంలోనూ... తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాలతో పాలన కొనసాగిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు.