అన్వేషించండి

కొత్త చరిత్ర మొదలు కాబోతోంది.. స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోండి: పీఎం మోదీ

సెప్టెంబరు 22 సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ (GST) ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీలో కొత్తగా వచ్చిన మార్పులు ఎన్నో రంగాలకు ఉపయోగపడతాయన్న మోదీ.. ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సోమవారం నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతుండటంతో ఈ రోజు ఆదివారం మోదీ.. జాతినుద్దేశించి ప్రసంగించారు.

ముందుగా దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని, దీనివల్ల ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతం లభించి.. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదపడుతుందని అన్నారాయన. ‘‘ఒకప్పుడు రకరకాల పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది.

ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ సిస్టమ్‌ని మరింత సింప్లిఫై చేసి.. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి సరికొత్త సంస్కరణలు తెచ్చాం. రేపటి నుంచి జీఎస్టీలో కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ సవరణలతో ఇప్పటివరకు 12శాతం పరిధిలో ఉన్న 99శాతం వస్తువులు 5శాతం పరిధిలోకి వచ్చాయి. దీంతో ఇకపై నిత్యావసర వస్తువల ధరలు కూడా తగ్గుతాయి. ఎల్‌ఐసీ, మెడిసిన్స్ ధరలు కూడా తగ్గుతాయి. ఈ మార్పులతో వస్తు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. పెట్టుబడుల పెరుగుతాయి.

ప్రజల పొదుపు పెరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఇక చివరిగా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలని దేశ ప్రజకి పిలుపునిచ్చారాయన. మన రోజూవారీ జీవితంలో విదేశీ వస్తువులని ఎక్కువగా వాడుతున్నామని, వాటి వాడకాన్ని తగ్గించి.. భారత్‌లో తయారై వస్తువులనే వినియోగించడానికి మొగ్గు చూపాలని, ప్రతి పౌరుడూ స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని మోదీ కోరారు.

న్యూస్ వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ABP Premium

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget