అన్వేషించండి
Advertisement
Death Punishment To Murderer: తొమ్మిది నెలల్లోనే తీర్పు | Guntur Fastrack Court | ABP Desam
పరమాయికుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను నడిరోడ్డుమీద దారుణంగా చంపిన శశికృష్ణకు ఇవాళ ఉరిశిక్ష ఖరారు చేశారు. గతేడాది ఆగస్టు 15న రమ్యను శశికృష్ణ దారుణంగా చంపేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన తనని ప్రేమించట్లేదనే కక్షతో రమ్యను హతమార్చాడు. ఈ హత్య కేసులో తుది తీర్పును గుంటూరులోని ప్రత్యేక కోర్టు ఇవాళ వెల్లడించింది. తొమ్మిది నెలల్లోనే విచారణ పూర్తి చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దాదాపు 28మంది సాక్షులను విచారించాక శశికృష్ణకు ఉరిశిక్ష వేయాలంటూ జస్టిస్ రాంగోపాల్ తీర్పునిచ్చారు.
క్రైమ్
Korutla Sisters Incident: కోరుట్ల ఘటనలో బయటకు వచ్చిన చెల్లి చందన వాయిస్ మెసేజ్
Karthika Deepam Actor Manoj Gun Fire | భర్తపై భార్య ప్రియుడు కాల్పులు.. కాల్చింది ఓ సెలబ్రెటీ | ABP
Jagtial ATM Theft : ఏటీఎం దొంగతానికి స్కెచ్...ట్విస్ట్ మాములుగా లేదు | DNN | ABP Desam
Charles Sobhraj Released: 'బికినీ కిల్లర్' చార్లెస్ శోభ్రాజ్ విడుదల- వీడు మామూలోడు కాదు
Mobile Thefts : సిటీ టార్గెట్ గా మొబైల్ దొంగలు | DNN | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets