అన్వేషించండి
YS Sharmila Radio Gift to PM Modi | ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ వినండంటూ షర్మిల నిరసన | ABP Desam
తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ..ఆంధ్రప్రజల మన్ కీ బాత్ వినాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేడియోను ప్రధానికి పంపించారు. గతంలో ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా దగ్గర్నుంచి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదని..ఇప్పుడు మళ్లీ వచ్చి ఓట్లు ఎలా అడుగుతురాంటూ షర్మిల ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం ఇన్చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్మీట్లో ఎమోషనల్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















