Tirumala Anjandriలో Aakasha Ganga వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి సుందరీకరణ పనులకు ఇవాళ TTD Chairman YV Subbareddy, EO KS Javahar Reddyలు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రా చార్యులు,విశ్వ హిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మలు పాల్గొన్నారు. అనంతరం TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హనుమ జన్మస్థలంపై కొందరు అనవసర వివాదం చేస్తున్నారని, అంజనాద్రి అభివృద్దిని అడ్డుకోవాలని ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించారని, అయితే ఇక్కడున్న దేవాలయం అలాగే ఉంటుందని సుందరీకరణ పనుల మాత్రం చేయడం కోసం భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు
Rashi khanna in Tirumala : శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్న రాశీఖన్నా | ABP Desam
Manchu Mohan babu and his Sons At Tiruapati court : ఫీజు రీఎంబర్స్ మెంటు ధర్నా కేసు | ABP Desam
TDP Narasimha Prasad Balaji Avatar : టీడీపీ నేత నరసింహప్రసాద్ విన్నూత్న నిరసన | ABP Desam
Celebreties at Tirumala Darshan : శ్రీవారి సేవలో పాల్గొన్న శ్రీకాంత్, స్నేహ కుటుంబాలు | ABP Desam
Actor Srikanth Family Tirumala : కాలినడకన తిరుమలకు రోషన్ అండ్ ఫ్యామిలీ | ABP Desam
AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!