వైసీపీ అధికారంలోకి వచ్చి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..... తిరుపతి ఎంపీ గురుమూర్తి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రంలో ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని గురుమూర్తి ధీమా వ్యక్తం చేశారు.
Adipurush Music Director Atul Came To Tirupati On Bike: ముంబయి నుంచి బైక్ పై వచ్చిన అతుల్
Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
Pet Dog Killed Due To Vaccine Overdose In Tirupati: వెటర్నరీ వైద్యులపై కేసుకు సిద్ధం
TTD Vigilence Failure In Tirumala: తిరుమలలో 2 వేర్వేరు ఘటనల్లో బయటపడ్డ వైఫల్యం
Kuppam Artist Tirupati Gangamma Jathara Art With 20 Thousand Beads: వైరల్ అవుతున్న ఆర్ట్
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
YS Viveka Case : వివేకా లెటర్కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!