అన్వేషించండి
Godavari Floods : పి. గన్నవరంలో ప్రజాప్రతినిధులపై లంకగ్రామాల ప్రజల ఆగ్రహం | ABP Desam
ఎగువ ప్రాంతాల నుంచి వరద వెలువెత్తుతోంది. కోనసీమ నదీ పరివాహక గ్రామాలన్నీ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. సమయంలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటున్నారు అనేక మంది.... ఓ పక్క సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును లంకల గన్నవరం ప్రజలు ఘోరావ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















