అన్వేషించండి
మోకాళ్ళ మీద నుంచొని కృతజ్ఞతలు చెప్పిన అమరావతి రైతులు
వెంకటగిరి నుంచి మొదలైన మహా పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి లోకి ప్రవేశించింది . నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మోకాళ్ళ మీద నుంచొని నెల్లూరు జిల్లా వాసులకు తమకు సహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు అమరావతి రైతులు. అమరావతి రైతుల మహా పాదయాత్ర కు చిత్తూరు జిల్లా రైతులు , రాజకీయ పార్టీల నాయకులు స్వాగతం పలికారు .
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















