అన్వేషించండి

TRS Boycott : పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ! కారణం అదేనా?

టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించే అవకాశం కనిపిస్తోంది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ రాష్ట్ర సమితి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి ఆ తర్వాత తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అడ్డం పడుతున్నారు. దీంతో పలుమార్లు స్పీకర్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. 

Also Read : ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వారికి సమాధానం కూడా ఇచ్చారు. తెలంగాణ టార్గెట్ ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యమే ఇంకా ఇవ్వలేదని .. యాసంగిలో ఎంత ధాన్యం సేకరించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో  ఆ సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. అప్పుడే కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే బాయ్ కాట్ చేయాలన్న సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Sircilla: ప్రైవేటు వద్దు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా పెరిగిన ప్రసవాలు

మరో వైపు టీఆర్ఎస్ ఎంపీలు బాయ్ కాట్ నిర్ణయం తీసుకోబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారమే విమర్శించారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని..  బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేయబోతున్నారని ఆరోపించారు. అయితే విపక్ష పార్టీల ఆరోపణలు సహజగమే కానీ.. టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాల బాయ్‌కాట్ నిర్ణయం తీకోవడం వెనుక వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం స్పందించకపోవడమే కాకుండా.. మరో కీలకమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. 

Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ

ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్‌లకు వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.  మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. అందుకే ఎంపీలకు ఆ బాధ్యతలు ఇవ్వడంతో పనిలో పనిగా బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 

Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget