అన్వేషించండి

Telangana Revenue Dept: తెలంగాణలో ఎగబాకిన రెవెన్యూ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో నెల రోజుల క్రితం భూముల విలువను భారీగా పెంచిన ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర రెవెన్యూ శాఖ సంబంధిత ఛార్జీలను భారీ స్థాయిలో పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు, చిట్‌ ఫండ్‌లకు సంబంధించిన రుసుములను ప్రభుత్వం పెంచింది. పెరిగిన కొత్త ధరలన్నీ గురువారం (సెప్టెంబరు 2) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందించే వివిధ సేవలను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే అందుకోసం ఛార్జీ రూ.500 చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ఆ ధర రూ.2 వేలకు పెరిగింది. సొసైటీల పత్రాల ఫైలింగ్‌కు గతంలో రూ.300 ఉన్న ఛార్జీలను ఇప్పుడు ఏకంగా రూ.వెయ్యి చేశారు. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా తాజాగా దీనికి కనిష్ఠం రూ.5 వేలుగా గరిష్ఠంగా  రూ.లక్షగా నిర్ణయించారు. 

Also Read: YS Vijayalakshmi Meet: వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ నేడే, దీని వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?

వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలు, వీలునామా విచారణ, వీలునామా సీల్డ్ కవర్‌ డిపాజిట్‌, వీలునామా సీలు తెరవడం వంటి వాటికి రుసుమును రూ.5 వేలుగా పేర్కొన్నారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్‌ చేసే ఛార్జీలు గతంలో రూ.వెయ్యి ఉండగా తాజాగా రూ.10 వేలకు ఎగబాకింది. ఐదుగురు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి అదనపు సభ్యుడికి మరో రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 75 ఏళ్ల పైబడి వృద్ధులకు ప్రైవేటు అటెండన్సీ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు. సర్టిఫైడ్‌ కాపీ, ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ)లకు గతంలో రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.500కు పెరిగింది. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌కు ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు.  అంతేకాక, తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అమ్మమ్మ, నానమ్మ, మనుమలు, దత్తత తీసుకున్న కుమారుడు, లేదా కుమార్తె తదితరులను కుటుంబ సభ్యులుగా పేర్కొన్నారు.

Also Read: AP Telangana Breaking: వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు.. అన్న పక్కనే కూర్చున్న షర్మిల

Also Read: Covid Vaccine for Children: పిల్లలకూ కొవిడ్ వ్యాక్సిన్ దిశగా కీలక ముందడుగు.. హైదరాబాదీ సంస్థకు అనుమతులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget