అన్వేషించండి

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - నెల రోజుల పాటు ఆ 12 ట్రైన్లు రద్దు!

South Central Railway: మెయిన్‌టెనెన్స్ కారణంగా 12 రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

SCR Cancelled Trains Due To Maintanance Issue: సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway)  ప్రయాణికులకు కీలక సూచన చేసింది. మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. రద్దైన రైళ్లలో కాచిగూడ - నిజామాబాద్(07596), నిజామాబాద్ - కాచిగూడ(07593), మేడ్చల్ - లింగంపల్లి(47222), లింగంపల్లి - మేడ్చల్(47225), మేడ్చల్-సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్-మేడ్చల్(47236), సికింద్రాబాద్-మేడ్చల్(47236), సికిందద్రాబాద్ -మేడ్చల్(47238) మేడ్చల్-సికింద్రాబాద్(47242), సికింద్రాబాద్-మేడ్చల్(47245), మేడ్చల్-సికింద్రాబాద్(47228), సికింద్రాబాద్-మేడ్చల్ (47229) ట్రైన్లు ఉన్నాయి. వాటిని అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే కాచిగూడ-మెదక్‌ రైలు(07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది.
 
పండుగలకు స్పెషల్ రైళ్లు

వాస్తవానికి అక్టోబర్‌ నెలంతా పండుగలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి ఘనంగా నిర్వహిస్తారు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు అంతా సొంతూళ్ల బాట పడతారు. దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిమ మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా కాచిగూడ- సికింద్రాబాద్‌కు ఏడు రైళ్లు, తిరుపతి-కాచిగూడ ఏడు రైళ్లు, సికింద్రాబాద్‌-తిరుపతి 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్‌ 14 సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సౌత్ సెంట్రల్ జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్‌-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్‌ మార్గంలో ..కాచిగూడ- తిరుపతి రైళ్లు ఉందానగర్‌, షాద్‌ నగర్‌ , మహబూబ్‌ నగర్‌ , గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించారు. 

దసరాకు స్పెషల్ బస్సులు  

దసరా పండుగను దృష్టిలో పెట్టుకోని ఆర్టీసీ  సిద్ధం అవుతుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సు సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. విజయవాడలో వచ్చే నెల 3 నుంచి 12 వరకు (అక్టోబర్ 3-12) కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలివచ్చారు. ఈ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. దీని ప్రకారం పండుగకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

ఏపీలోనూ రైళ్లు రద్దు 

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోనూ కొవ్వూరు, గోదావరి, రాజమహేంద్రవరం, కడియం సెక్షన్‌లలో నాన్ ఇంటర్‌లాకింగ్‌  ప్రక్రియ, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేస్తుండడతో అక్టోబర్‌ 29, 30 తేదీల్లో పలు ప్రాంతాల నుంచి సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ​​పీఆర్‌వో నస్రత్‌ ఎం. విజయవాడ రైల్వే డివిజన్. ఆదివారం రాత్రి సామర్లకోట రైల్వే అధికారులకు మండ్రూప్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న తిరుపతి-విశాఖ (22708) రైలు, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. విశాఖ-తిరుపతి(22707) ఎక్స్‌ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం (12718) ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ -1739 ఈ నెల 30న గుంటూరు (17240) ఎక్స్‌ప్రెస్, విజయవాడ-రాజమహేంద్రవరం (07768) రైలు, రాజమహేంద్రవరం-విశాఖ (07466) రైలు, విశాఖ-రాజమహేంద్రవరం (07467) రైలును రద్దు చేశారు. అక్టోబరు 1న విశాఖ-గుంటూరు మధ్య ప్రయాణించే రైలు (17240) రద్దు చేయబడిందని, వివరాల కోసం సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పీఆర్వో మండ్రూప్కర్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget