అన్వేషించండి

iPhone SE Offer: రూ.14 వేలలోపే ఐఫోన్ - ఇలా చేస్తే కొనేయచ్చు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్!

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2020)పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,998కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అనేక ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మార్చి 8వ తేదీన యాపిల్ తన ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ ఎస్ఈని లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఎన్నో ఉత్పత్తులు కూడా లాంచ్ కానున్నాయి.

ఐఫోన్ ఎస్ఈ (2020) ధర
ఈ ఫోన్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,298గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే రూ.1,500 తగ్గింపు అన్నమాట. ఇక మీరు ప్రస్తుతం ఉపయోగించే స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మరో రూ.14,800 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే సుమారు రూ.16,300 వరకు తగ్గింపు లభించనుంది. ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే మీరు ఐఫోన్ ఎస్ఈ (2020)ని రూ.13,998కు దక్కించుకోవచ్చు.

ఐఫోన్ ఎస్ఈ (2020) స్పెసిఫికేషన్లు
ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 4కే 60ఎఫ్‌ఫీఎస్ వీడియో రికార్డింగ్ సామర్థ్యం కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్, వైట్, (ప్రొడక్ట్) రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఐఫోన్ ఎస్ఈ 3 కూడా త్వరలో లాంచ్ కానుంది. కాబట్టి ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. లేదా పూర్తిగా దీని తయారీని నిలిపివేసే అవకాశం కూడా ఉంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by N S R (@newssmart23)

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Embed widget