BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
ఇండియన్ టీమ్ లో ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ ఎక్కువవ్వడంతో ఏకంగా 13 మంది క్రికెటర్లు బెంగళూరులోని బిసిసిఐ సీఓఈ సెంటర్ లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు.

Team India Squad Injury Concerns Rise: ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ల గాయాల సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజా రిపోర్ట్ ప్రకారం ప్రెజెంట్ సెటప్ లో ఉన్నవారితో పాటు ఫ్యూచర్ సెలెక్షన్స్ లో ఉండే దాదాపు 13 మంది ప్లేయర్లు బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు శ్రీలంక టూర్ కి దూరం కాగా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ ల ఫిట్నెస్ పై డౌట్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు కొలంబోలో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
🚨 T20 CRICKET IS THE REASON OF PLAYERS INJURY 🚨
— VIKAS (@Vikas662005) August 8, 2026
- T20 cricket is first priority for all players, bowls only 4 Overs. Field only 20 overs.
- In Red ball format, you have to field, bat & bowls for five days.
- Players are playing the IPL with injury & for India they are… pic.twitter.com/RECZEOIFZ9
బుమ్రా రీ-ఎంట్రీపై నో క్లారిటీ.. ఎప్పుడు వస్తాడో చెప్పలేమన్న సీఓఈ అఫీషియల్స్..
ఇన్ఫ్లమేషన్ తో బుమ్రా సీఓఈ లో జాయిన్ అయ్యాడు. రీహాబిలిటేషన్ లో భాగంగా జోగింగ్, సింగిల్ లెగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్న టైమ్ లో అతనికి డిస్కమ్ఫోర్ట్ రావడంతో ప్రాక్టీస్ ఆపేశారని తెలిసింది. దాంతో బుమ్రా గ్రౌండ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చే టైమ్ లైన్ పై సీఓఈ మెడికల్ టీమ్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతోంది.
హార్దిక్ పాండ్యాకి మళ్లీ ఇంజ్యూరీ షాక్.. ప్రెజెంట్ రన్నింగ్ స్టార్ట్లెఫ్ట్ క్వాడ్రిసెప్స్
ఇంజ్యూరీ నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫుల్ ఇంటెన్సిటీతో బౌలింగ్ స్టార్ట్ చేయగా మరో సెట్బ్యాక్ తగిలింది. కుడి కాలి పిక్కలో పెయిన్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు. అయితే రీసెంట్ టెస్టుల్లో ప్రమాదకరమైన గాయం ఏమీ లేదని తేలడంతో ప్రెజెంట్ హార్దిక్ మళ్లీ రన్నింగ్ స్టార్ట్ చేసి బౌలింగ్ వర్క్లోడ్ పెంచుతున్నాడని సమాచారం.
కెప్టెన్ శుభ్మన్ గిల్ వేలికి గాయం.. శ్రీలంక సిరీస్ కి ముందు టెన్షన్
శ్రీలంక ఎలెవన్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరమయ్యాడు. ప్రాక్టీస్ లో కుడిచేతి వేలికి దెబ్బతగలడంతో ప్రికాషన్ లో భాగంగా గిల్ మ్యాచ్ ఆడలేదని, అతని ప్లేస్ లో కెఎల్ రాహుల్ టీమ్ ని లీడ్ చేస్తున్నాడని సమాచారం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కానుంది. ఓవరాల్ గా రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















