అన్వేషించండి

Mayank Agarwal: ఇంగ్లండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ - కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిని వరించేనో!

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఇంగ్లండ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

గతేడాది ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడాల్సిన ఐదు టెస్టులో సిరీస్‌లో చివరి మ్యాచ్ జులై 1వ తేదీకి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడటానికి మయాంక్ అగర్వాల్ ఇంగ్లండ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మయాంక్ అగర్వాల్ ఫొటో ద్వారా షేర్ చేశాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో తన స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చిలో మనదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ చివరిసారిగా ఆడాడు. అక్కడ తను 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

రోహిత్ కరోనావైరస్ నుంచి కోలుకుంటున్నాడు. దీంతోపాటు కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఓపెనింగ్ ఆప్షన్లు తక్కువయ్యాయి. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసేవారు లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అనుకోవచ్చు.

మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో బీసీసీఐ సైలెంట్‌గా మయాంక్‌ను ఇంగ్లండ్ పంపింది. ఒకవేళ ఈలోపు రోహిత్ సెట్టయితే తను మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. నెగిటివ్ రాకుంటే మాత్రం మయాంక్‌కు చాన్స్ దక్కవచ్చు.

ఒకవేళ రోహిత్‌కు నెగిటివ్ రాకుంటే భారత్ ముందు రెండు ప్రశ్నలున్నాయి? గిల్‌తో ఇన్నింగ్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? మ్యాచ్‌కు కెప్టెన్సీ ఎవరు నిర్వర్తిస్తారు? రోహిత్‌తో పాటు రాహుల్ కూడా గాయపడటంతో కెప్టెన్సీ సమస్య కూడా తలెత్తింది. రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రాలు ప్రస్తుతం రేసులో ముందున్నారు.

అయితే కీలక మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీకి తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందించే అవకాశం కూడా లేకపోలేదు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ డ్రాగా ముగియనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TEAM INDIA FANPAGE (50k 🎯) (@cricket.holic)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Team India at Hanuman Temple Video: గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
IND vs NZ T20 World Cup: గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ శాంసన్ జర్నీ!
గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ శాంసన్ జర్నీ!
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget