అన్వేషించండి

Kale Hanuman : ఈ కాలా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే శని దృష్టి మిమ్మల్ని ఎప్పటికీ తాకదు..ఎక్కడ ఉందంటే..?

Kale Hanuman temple: రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న కాల హనుమాన్ మందిరం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

Kale Hanuman temple: మనదేశంలో హనుమంతుడి గుడి లేని గ్రామం ఉండదు. రామాయణంలో రామునికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుడు అంటే భక్తులకు ఎంతో ప్రీతి. భూత ప్రేత పిశాచాల నుంచి తమను తమ గ్రామాన్ని కాపాడే శక్తి హనుమంతుడికే ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ రక్షకుడిగా హనుమంతుడి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా మన దేశంలో ప్రతి గ్రామంలోనూ హనుమంతుడి విగ్రహాలు ఆలయాలు కనిపిస్తాయి.

అయితే హనుమంతుడి విగ్రహాల్లో చాలావరకు సింధూరం పూసి ఉంటుంది. అందుకే హనుమంతుడు నారింజ రంగులో మనకు దర్శనం ఇస్తారు. కానీ రాజస్థాన్లోని జైపూర్ లో మాత్రం హనుమంతుడి విగ్రహం నల్లరంగులో ఉంటుంది. అందుకే ఈ హనుమంతుడి ఆలయాన్ని కాల హనుమాన్ జి మందిరం గా ప్రసిద్ధి చెందింది. జైపూర్ లో ఉన్నటువంటి ఈ సుప్రసిద్ధ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. 

ఈ కాలే హనుమాన్ ఆలయానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉంది. హనుమంతుడు సూర్య దేవుడి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. హనుమంతుడికి సూర్యుడు గురువు ఇదిలా ఉంటే సూర్యదేవుడి కుమారుడైన శని దేవుడిని వెతికి తెస్తే గురుదక్షిణ అవుతుందని హనుమంతుడికి సూర్యభగవానుడు ఆదేశించాడు. 

దీంతో హనుమంతుడు శని జాడ కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే శని మాత్రం హనుమంతుడిని కష్టపెట్టాడు. అంత సులభంగా లభించలేదు. అయితే హనుమంతుడి భక్తిని చూసి గురువు పట్ల అతని నిష్టను చూసి శని ఆశ్చర్యపోయాడు. అనంతరం హనుమంతుడికి శని దర్శనం ఇచ్చాడు. ఈ ప్రక్రియ హనుమంతుడు తన గురుదక్షిణ పూర్తి చేశాడు. 

అయితే శని గ్రహం హనుమంతుడిని సమీపించినప్పుడు ఆయన రంగు నల్లగా మారింది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. అయితే ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి శని గ్రహం ప్రభావం నుంచి బయటపడవచ్చు అని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకోవడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో దర్శించుకునేందుకు నవజాత శిశువులను ఎక్కువగా తీసుకొని వస్తారు. ఎందుకంటే నరదృష్టి బారిన పడకుండా హనుమంతుడి ఆశీర్వాదం తోడ్పడుతుందని భక్తుల నమ్మకం.

అలాగే ఎవరైతే శనిదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వారు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శని దోషం నుంచి బయటపడవచ్చు.  ఈ కాల హనుమాన్ మందిరంలో హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు.  ఈ హనుమంతుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. 

 రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.  ఢిల్లీ నుంచి నేరుగా జైపూర్ కు రోడ్డు మార్గం ద్వారా  ఐదు గంటల్లో చేరుకోవచ్చు.  ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి జైపూర్ కు నేరుగా విమానాలు ఉన్నాయి. . జైపూర్ విమానాశ్రయం నుంచి ఈ దేవాలయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Also Read: ఆగష్టు 22 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు నూతన వాహన యోగం , ఆర్థిక లాభం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
Magha Purnima 2025 : శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
Telugu TV Movies Today: వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget