అన్వేషించండి

Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్

Andhra Politics: ఫ్యామిలీతో జగన్ కలసిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థనలు చేయడంతో త్వరలోనే అంతా కలిసిపోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Jagan is trying to reunite the family: వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారని ఈ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమికి  కుటుంబం చీలిపోవడం కూడా ఓ కారణం. వివేకా హత్య కేసుతో పాటు సోదరి షర్మిలతో వచ్చిన ఆస్తుల తగాదాలతో కుటుంబం రెండుగా చీలిపోయింది. విజయమ్మ, షర్మిలపై ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేయడం ఇటీవలి కాలంలో బాగా వ్యతిరేక ప్రచారానికి కారణం అయింది. ఆ తర్వాత ఆస్తుల గొడవలో లేఖలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. 

పులివెందులలో గతంలో లేని విధంగా కుటుంబసభ్యులతో కలిసిపోయిన జగన్ 

క్రిస్మస్ సందర్భంగా జగన్ ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో దిగారు. షర్మిల ఈ సారి క్రిస్మస్ కోసం పులివెందుల వెళ్లలేదు. ఆమె అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. షర్మిల కుమారుడు , కోడలు మాత్రం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ తో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. ఇక తల్లి విజయలక్ష్మి తమపై జగన్ ఎన్సీఎస్టీలో కేసు వేశాడన్న విషాయన్ని పట్టించుకోలేదు. ఎప్పట్లాగే ఆప్యాయంగా పలకరించి నుదుటపై ముద్దుపెట్టారు. జగన్ కూడా క్రిస్మస్ కేక్‌ను తల్లితో కట్ చేయించారు. ఆస్తుల వివాదాలు ఎలా ఉన్నా.. తల్లితో గ్యాప్ రాదని.. జగన్ నిరూపించారని వైసీపీ కార్యకర్తలు ఈ పరిణామాలతో రిలాక్స్ ఫీలయ్యారు. 

సమస్యలను పరిష్కరించుకునేందుకు జగన్ ప్రయత్నాలు 

అన్ని సమస్యలు సర్దుబాటు చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. షర్మిలతోనూ వివాదలాను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఆస్తుల విషయంలో మధ్యవర్తులతో చర్చలు ప్రారంభించేలా చూస్తున్నారని అంటున్నారు. షర్మిల రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆస్తులు పంచి ఇచ్చినా సరే రాజకీయాల్ని వదిలి పెట్టబోనని అంటున్నారు. అయితే షర్మిలకు ఆస్తులు పంచి ఇస్తే.. తర్వాత షర్మిల మెల్లగా మనసు మార్చుకుంటారని అన్న కోసం రాజకీయం చేస్తారని అంటున్నారు. అందుకే ముందుగా ఒప్పందం ప్రకారం అయినా షర్మిలకు ఆస్తులు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 

పరిస్థితులు ఇలాగే ఉంటే తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆందోళన 

కుటంబ గొడవల్నిపూర్తిగా సద్దుమణిగేలా చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని జగన్ అనుకుంటున్నారు. సొంత జిల్లా కడపలోనూ గత ఎన్నికల్లో మూడు అంటే మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇది ఊహించని పరిణామం. కుటుంబం ఐక్యంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని ఆయనకు క్లారిటీ వచ్చింది. షర్మిల విస్తృతంగా ప్రచారం చేయకపోతే ఆరేడు సీట్లు వచ్చేవని వైసీపీ వర్గాలకు తెలుసు. షర్మిల ఇలా రాజకీయంగా యాక్టివ్ గా తిరిగితే వైసీపీ ఓటు బ్యాంక్ ను ఆమె ఎంతో కొంత ప్రభావితం చేస్తారని దాని వల్ల వచ్చే ఎన్నికల్లోనూ ఘోర మైన నష్టం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే ముందు కుటుంబాన్ని ఏకం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget