వీణవంకలోని హిమ్మత్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటు వేశారు.
అంతకుముందు ఆయన గ్యాస్ బండకు నమస్కారం చేశారు.
ఆ తర్వాత తన తల్లికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆ వెంటనే ఓటు వేసేందుకు వెళ్లారు.
మార్పునకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు వేయాలని సూచించారు.
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజల్ని కోరారు.
In Pics: భారీ వర్షాలతో స్తంభించిన జీవనం! వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
BRS Meetings: రాష్ట్రవ్యాప్తంగా BRS నియోజకవర్గ ప్రతినిధుల సభ - పార్టీ జెండా ఎగురవేసిన ప్రముఖులు
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>