అన్వేషించండి
In Pics: పోలింగ్ వేళ గ్యాస్ బండలకు మొక్కులు.. టీఆర్ఎస్ వ్యూహం అదిరిందిగా..!

గెల్లు శ్రీనివాస్ దంపతులు
1/6

వీణవంకలోని హిమ్మత్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటు వేశారు.
2/6

అంతకుముందు ఆయన గ్యాస్ బండకు నమస్కారం చేశారు.
3/6

ఆ తర్వాత తన తల్లికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
4/6

ఆ వెంటనే ఓటు వేసేందుకు వెళ్లారు.
5/6

మార్పునకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు వేయాలని సూచించారు.
6/6

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజల్ని కోరారు.
Published at : 30 Oct 2021 02:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion