అన్వేషించండి
In Pics: ఐదుగురు రాజులు నిర్మించిన ఈ కోట చరిత్ర తెలుసా?
Karimnagar News: హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంల పరిపాలన ఉన్న సమయంలో ఈ కరీంనగర్ కోట ఆ ప్రాంతానికే ప్రధాన కార్యాలయంగా ఉండేది. దాదాపు రాజులు వారి వారి హాయాంలలో ఈ కోటను నిర్మించారు.
కరీంనగర్ ఎలగందుల కోట
1/13

తెలంగాణ రాష్ట్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, నైజాం నవాబులు పరిపాలించినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
2/13

హైదరాబాదులో గోల్కొండ కోట వరంగల్లో కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించబడిన కాకతీయుల కోట.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యటక ప్రాంతాలు నెలకున్నాయి.
Published at : 08 Aug 2024 03:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















