అన్వేషించండి
In Pics: ప్రైవేటు బస్సు దగ్ధం.. ఎగసిపడ్డ అగ్ని కీలలు, లోపల 26 మంది ప్రయాణికులు
ప్రైవేటు బస్సు దగ్ధం.. ఎగసిపడ్డ అగ్ని కీలలు
1/5

జనగామ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి.
2/5

బస్సు ఇంజన్లో పొగ రావడం గమనించి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
Published at : 18 Oct 2021 09:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















