అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: చూపుతిప్పుకోనివ్వని చార్మినార్, మూడు రంగుల లైట్లతో ముస్తాబు.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/5224095b13b934783f3c7123c6f7a7ba_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విద్యుత్ ధగధగల్లో చార్మినార్
1/5
![స్వాతంత్ర వేడుకలకు చార్మినార్ విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. త్రివర్ణ పతాకంలోని రంగులతో మెరిసిపోతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/3043d49ad322b7cd3b883266deba4c6f8a294.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వాతంత్ర వేడుకలకు చార్మినార్ విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. త్రివర్ణ పతాకంలోని రంగులతో మెరిసిపోతోంది.
2/5
![ఆగస్టు 15 సందర్భంగా చార్మినార్ను అధికారులు ఇలా రెడీ చేశారు. రాత్రివేళ చూపు తిప్పుకోనివ్వకుండా చార్మినార్ ఆకట్టుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/41e59858e022273e269bd8db28db68be99eef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆగస్టు 15 సందర్భంగా చార్మినార్ను అధికారులు ఇలా రెడీ చేశారు. రాత్రివేళ చూపు తిప్పుకోనివ్వకుండా చార్మినార్ ఆకట్టుకుంటోంది.
3/5
![విద్యుత్ కాంతుల్లో చార్మినార్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. రాత్రివేళ చార్మినార్ చుట్టుపక్కల తెగ ఫోటోలు దిగుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/1aad74f97bfb1384f3af847b47a83c4fb9bcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విద్యుత్ కాంతుల్లో చార్మినార్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. రాత్రివేళ చార్మినార్ చుట్టుపక్కల తెగ ఫోటోలు దిగుతున్నారు.
4/5
![ఇక 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబయింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/c14909e0c6f6a9fc971c78f671c93c7a07e78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబయింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు.
5/5
![స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/5d78b55bd3ffe526d4464ed60e79f84697bd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటారు.
Published at : 15 Aug 2021 08:19 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement