అన్వేషించండి
In Pics: గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్.. అమర వీరుల స్తూపానికి నివాళులు

గణతంత్ర వేడుకల్లో కేసీఆర్
1/9

గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి.
2/9

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
3/9

జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు.
4/9

సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
5/9

73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్కు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు.
6/9

అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు. త్రివిధ దళాధిపతులు సైతం అమరవీరులకు నివాళులర్పించారు.
7/9

తెలంగాణ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
8/9

రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై, తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైకోర్టులో చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
9/9

అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగురవేశారు.
Published at : 26 Jan 2022 01:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion