అన్వేషించండి
In Pics : వైభవంగా పద్మావతి అమ్మవారి చక్రస్నానం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

తిరుమలలో చక్రస్నానం
1/13

పద్మావతి అమ్మవారు
2/13

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
3/13

పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
4/13

పద్మావతి అమ్మవారి పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
5/13

పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా వేంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు. రూ. 25 లక్షలు విలువ చేసే 500 గ్రాములు బరువు గల రెండు బంగారు పతకాలు, ఒక హారం, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
6/13

పుష్కరిణిలో స్నానం ఆచరిస్తున్న భక్తులు
7/13

పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
8/13

అమ్మ వారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి తీసుకువచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది.
9/13

అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
10/13

పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
11/13

రెండు సంవత్సరాల కరోనా తర్వాత భక్తుల మధ్యలో అమ్మవారి చక్ర స్నానం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.
12/13

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమీ తీర్థం(చక్రస్నానం)
13/13

తిరుమలలో చక్రస్నానం
Published at : 28 Nov 2022 06:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
ఐపీఎల్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion