అన్వేషించండి
In Pics: కడప జిల్లాలో జలవిలయం.. రంగంలోకి సహాయక బృందాలు
కడప జిల్లాలో భారీ వర్షాలు
1/10

కడప జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గ మధ్యలో వెల్దుర్తి వద్ద నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుక్కున్నారు. జేసీబీపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు
2/10

స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జేసీబీ నిలిపి 11 మందిని కాపాడారు. చుట్టూ నీటి ఉద్ధృతి పెరిగిపోతుండటంతో హెలికాప్టర్ రంగంలోకి దించి వారిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
Published at : 19 Nov 2021 04:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















