అన్వేషించండి
Amit Shah Andhra Pradesh visit : ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
Andhra Pradesh: రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ సమావేశం నిర్వహించారు.

అమిత్షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/6

ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన హోంమంత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
2/6

చంద్రబాబు నివాసంలోనే అమిత్షా పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఇతర సీనియర్ నేతలంతా కలిసి డిన్నర్ చేశారు. విందు సమావేశం ముగిసిన తర్వాత అమిత్షా విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్కు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
3/6

ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
4/6

ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ భవనాలు ప్రారంభిస్తారు.
5/6

ఈ ప్రోగ్రామ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులు కూటమి నేతలు హాజరుకానున్నారు.
6/6

ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు అమిత్షా పర్యటించనున్నారు.
Published at : 18 Jan 2025 10:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion