అన్వేషించండి

PM Modi: అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామన్న ప్రధాని నరేంద్ర మోడీ

అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అన్నారు.

Narendra Modi at Ahlan Modi event in UAE : అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలిపారు. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అన్నారు. అబుదాబి (Abudabi)లోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అహ్లన్ మోడీ కార్యక్రమంలో...ప్రధాని మోడీ మాట్లాడారు. జీవితాంతం యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( president Mohammed bin Zayed Al Nahyan)ను నాలుగు సార్లు భారత్ కు పిలవడానికి అవకాశం లభించిందన్న ఆయన...ఆర్డర్ ఆఫ్ జాయెద్ తో సన్మానించారని గుర్తు చేశారు. యూఏఈ అత్యున్నత పురష్కారం తనకు లభించిందంటే అది భారతీయుల వల్లే సాధ్యమైందంటూ...ఇండియన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సన్మానం భారతీయులందరికి గౌరవ కారణమన్నారు ప్రధాని మోడీ. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినపుడు ఆయనను గౌరవించామని గుర్తు చేశారు.

యుఏఈలో యూఏఈ అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర

యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యుఏఈ ప్రజలు మనసులో చొటివ్వడం కాకుండా...కష్టసుఖాలను పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో యుఏఈలో ఉన్న భారతీయులను...స్వదేశానికి తీసుకురావాలని భావించామన్నారు. ఇదే విషయం అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడితే...భారతీయుల విషయంలో ఆందోళన చెందవద్దంటూ హమీ ఇచ్చారని వెల్లడించారు. యుఏఈలోని భారతీయులందరికి అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అండగా నిలిచారని...అందరికి వ్యాక్సిన్ ఇప్పించారని అన్నారు. 2015లో హిందూ ఆలయం కడతామని ప్రతిపాదన చేస్తే...ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా స్థలం ఇచ్చారని వెల్లడించారు. హిందూ దేవాలయం ప్రజలకు అంకితం చేసే ఆసన్నమైందన్నారు. 

భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుంది

21వ శతాబ్దంలో భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. టాలెంట్, ఇన్నోవేషన్, కల్చర్ లోనూ...కలిసి ఉన్నామని... భవిష్యత్ లో కలిసి ముందుకు సాగుతామన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టడంలో యుఏఈ ఏడో స్థానంలో ఉందన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో భారత్- యుఏఈ కలిసి పని చేస్తాయన్నారు. రెండు దేశాల మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయన్న ఆయన...సంబంధాలు మరింత బలపడుతున్నాయని వెల్లడించారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. సీబీఎస్ఈ సిలబస్ తో నడిచే స్కూళ్లను ప్రారంభించారని...ఉన్నత చదివే విద్యార్థులకు యుఏఈ సహాయం అందిస్తోందన్నారు. అత్యంత వేగంగా డెవలప్మెంట్ జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
New Jersey Indian Grocery Store Parval Sale: కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా !
కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా ! వీడియో

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget