అన్వేషించండి

PM Modi: అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామన్న ప్రధాని నరేంద్ర మోడీ

అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అన్నారు.

Narendra Modi at Ahlan Modi event in UAE : అబుదాబిలో కొత్త చరిత్ర లిఖించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలిపారు. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అన్నారు. అబుదాబి (Abudabi)లోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అహ్లన్ మోడీ కార్యక్రమంలో...ప్రధాని మోడీ మాట్లాడారు. జీవితాంతం యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( president Mohammed bin Zayed Al Nahyan)ను నాలుగు సార్లు భారత్ కు పిలవడానికి అవకాశం లభించిందన్న ఆయన...ఆర్డర్ ఆఫ్ జాయెద్ తో సన్మానించారని గుర్తు చేశారు. యూఏఈ అత్యున్నత పురష్కారం తనకు లభించిందంటే అది భారతీయుల వల్లే సాధ్యమైందంటూ...ఇండియన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సన్మానం భారతీయులందరికి గౌరవ కారణమన్నారు ప్రధాని మోడీ. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినపుడు ఆయనను గౌరవించామని గుర్తు చేశారు.

యుఏఈలో యూఏఈ అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర

యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యుఏఈ ప్రజలు మనసులో చొటివ్వడం కాకుండా...కష్టసుఖాలను పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో యుఏఈలో ఉన్న భారతీయులను...స్వదేశానికి తీసుకురావాలని భావించామన్నారు. ఇదే విషయం అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడితే...భారతీయుల విషయంలో ఆందోళన చెందవద్దంటూ హమీ ఇచ్చారని వెల్లడించారు. యుఏఈలోని భారతీయులందరికి అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అండగా నిలిచారని...అందరికి వ్యాక్సిన్ ఇప్పించారని అన్నారు. 2015లో హిందూ ఆలయం కడతామని ప్రతిపాదన చేస్తే...ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా స్థలం ఇచ్చారని వెల్లడించారు. హిందూ దేవాలయం ప్రజలకు అంకితం చేసే ఆసన్నమైందన్నారు. 

భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుంది

21వ శతాబ్దంలో భారత్-యుఏఈ మైత్రి మరింత బలపడుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. టాలెంట్, ఇన్నోవేషన్, కల్చర్ లోనూ...కలిసి ఉన్నామని... భవిష్యత్ లో కలిసి ముందుకు సాగుతామన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టడంలో యుఏఈ ఏడో స్థానంలో ఉందన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో భారత్- యుఏఈ కలిసి పని చేస్తాయన్నారు. రెండు దేశాల మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయన్న ఆయన...సంబంధాలు మరింత బలపడుతున్నాయని వెల్లడించారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. సీబీఎస్ఈ సిలబస్ తో నడిచే స్కూళ్లను ప్రారంభించారని...ఉన్నత చదివే విద్యార్థులకు యుఏఈ సహాయం అందిస్తోందన్నారు. అత్యంత వేగంగా డెవలప్మెంట్ జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Iran Srael War: మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
Womens Day 2026 Wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.. మీ లైఫ్​లో స్పెషల్ మహిళలకు ఉమెన్స్ డే విషెష్ ఇలా చెప్పేయండి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.. మీ లైఫ్​లో స్పెషల్ మహిళలకు ఉమెన్స్ డే విషెష్ ఇలా చెప్పేయండి
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget