అన్వేషించండి

Rajasthna Crime News: రాజస్థాన్ లో దారుణ ఘటన... నలుగురు కుమార్తెలను హత్యచేసిన తండ్రి...

కరోనాతో భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని చూసుకునేందుకు మరదలితో పెళ్లి చేయాలని కోరాడు. అత్తమామలు అందుకు నిరాకరించడంతో పిల్లలకి విషం ఇచ్చి హత్య చేశాడో ఓ వ్యక్తి.

మరదలితో పెళ్లికి నిరాకరించారని దారుణానికి ఒడిగట్టాడో ఓ వ్యక్తి. తన నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య చేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నలుగురు చిన్నారులు పదేళ్లలోపు వారే. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని బాడ్​మేర్​లో చోటుచేసుకుంది. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతి చెందింది. కుమార్తెల కోసం తల్లి అవసరమని భావించిన పుర్ఖారామ్‌ భార్య చెల్లిని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. కానీ మరదలను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించలేదు. 

Also Read: Whistiling village Kongthong: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...

పిల్లలకు విషం ఇచ్చి..

పెళ్లికి నిరాకరించడంతో మనస్తపానికి గురైన పుర్ఖారామ్‌... తన కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర)లతో విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్​లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్ కూడా అందులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడు వాటర్​ ట్యాంక్​లోకి దూకుతున్నప్పుడు పక్కింటి వారు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారి ఓం ప్రకాశ్‌ ఈ ఘటనపై వివరాలు తెలిపారు. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా వారు నీటిలో మునిగిపోయి చనిపోయారు. మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్​ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

భార్య చనిపోవడంతో..

ఈ కేసుకు సంబంధించిన కుటుంబసభ్యులను విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుర్ఖారామ్ అత్తమామలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.  వారి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటామన్నారు. నిందితుడి పరిస్థితిని మెరుగుపరచడంపై అతని వాంగ్మూలం కూడా నమోదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల క్రితం భార్య చనిపోవడంతో పుర్ఖారామ్ షాక్‌కు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులే ఈ విషాద సంఘటనకు దారితీసిందంటున్నారు. 

Also Read: Tamil Nadu: వాననీటిలో చిక్కుకున్న కారు.. వైద్యురాలి మృతి.. తమిళనాడులో దారుణం..

Also Read: Case On TDP Leaders: చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే దాడి.. 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget