అన్వేషించండి

PM Narendra Modi: రాత్రి 8 గంటలకు రెడీగా ఉండండి - సంచలన విషయాలు చెప్పబోతున్న ప్రధాని మోదీ

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్ర ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల పాకిస్తాన్ తో ఘర్షణ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

PM Narendra Modi Address To Nation Today Night at 8 PM: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు కీలక విషయాలు చెప్పనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అంశంలో జరిగిన పరిణామాలు, కాల్పుల విరమణ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన రోజు రాత్రి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన  ఇండియా @ 2047 సమ్మిట్ లో ప్రసంగించారు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ను లైవ్ లో పర్యవేక్షించారు. అప్పటి నుంచి జరుగుతునన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ .. త్రివిధ దళాలు, అధికారులు,  మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. 

ఇప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈ మొత్తం అంశంపై ప్రధాని దేశ ప్రజలకు కీలక విషయాలను చెప్పాలనుకుంటున్నరాు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ సాధించిన విజయాలతో పాటు పాకిస్తాన్ ను ఎలా దెబ్బ కొట్టాం అన్న అంశంపై వివరించే అవకాశం ఉంది. భారత త్రివిధ దళాల వీరత్వం గురించి మోదీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత్ తన ధృడ వైఖరితో ఉందని.. పాకిస్తాన్ మరో సారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే సహించేది లేదని సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ , పాకిస్తాన్ మధ్య మిలటరీ జనరల్స్ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపైనా ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఉదయం  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, పాక్‌ చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రక్షణ ఉన్నతాధికారులతో  కూడా ప్రధాని సమావేశమయ్యారు. మిలటరీ జనరల్స్ స్థాయి చర్చల్లో    48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు , ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.    పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ డిమాండ్ చేయనుంది.  

ప్రధానమంత్రి  మోదీ దేశప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. దేశ భద్రత విషయంలో  రాజీ పడేది లేదని.. ఎలాంటి యుద్దాలనైనా అవలీలగా అధిగమించే, గెలిచే సత్తా భారత్ సొంతమయిందని తెలిపే అవకాశం ఉంది.                               

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Embed widget