News
News
వీడియోలు ఆటలు
X

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,బీజేపీకి గట్టి కౌంటర్

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు గోమూత్రం చల్లి శుద్ధి చేశారు.

FOLLOW US: 
Share:

Karnataka Assembly: 

ప్రాంగణంలో గోమూత్రం..

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీ సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది మంత్రులూ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. అయితే...కాంగ్రెస్‌కి మాత్రం ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. సిద్దరామయ్య ఇప్పటికే గత ప్రభుత్వంపై కౌంటర్‌లు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. మతం కార్డు అన్ని చోట్లా పని చేయదు అంటూ విమర్శిస్తున్నారు. అయితే...ఇప్పుడు కర్ణాటక విధాన సభ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కార్యకర్తలు విధాన సౌధ వద్దకు వచ్చారు. ఓ బిందె తీసుకొచ్చారు. అందులో గోమూత్రం నింపారు. విధాన సౌధ ప్రాంగణం అంతా చల్లారు. ఆ తరవాత పూజ కూడా చేశారు. ఇదంతా బీజేపీకి కౌంటరే. ఎందుకిలా చేశారని అడిగితే "అసెంబ్లీని శుద్ధి చేస్తున్నాం అంతే" అని సమాధానమిచ్చారు. అవినీతిమయమైన గత బీజేపీ ప్రభుత్వంతో విధాన సౌధ అపవిత్రమైపోయిందని, గోమూత్రం చల్లి శుద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Published at : 22 May 2023 12:11 PM (IST) Tags: Bengaluru Congress Workers Karnataka Assembly Karnataka Congress Cow Urine

సంబంధిత కథనాలు

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి

Botsa Satyanarayana: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి