అన్వేషించండి

Maharashtra Political Crisis : మహారాష్ట్ర సంక్షోభంలో మరో మలుపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు శివసేన అప్పీల్ చేసే అవకాశం!

Maharashtra Political Crisis : మహారాష్ట్ర సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ను కోరనుందని సమాచారం.

Maharashtra Political Crisis : మహారాష్ట్రలో సంక్షోభం మరింత ముదురుతోంది. తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన కోరనుందన్న సమాచారం. దాదాపు 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్ చేయనుందని తెలుస్తోంది. అసోం గౌహతిలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే సంఖ్య 40కి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇవాళ అనర్హత దరఖాస్తుకు దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో చిక్కుకోకుండా అసెంబ్లీలో సేనను చీల్చేందుకు ఏక్నాథ్ షిండే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే వర్గంలో ఇప్పటికే 37 ఎమ్మె్ల్యేలు ఉన్నట్లు సమచారం. మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం చేరుతారని తెలుస్తోంది. 

డిప్యూటీ స్పీకర్ నిర్ణయం కీలకం 

బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనకు ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహించారు. గతంలో శివసేనలో చీలికలు వచ్చాయి. అయితే తాజా తిరుగుబాటుతో శివసేన మరింత బలహీనం కానుంది.  తిరుగుబాటు శిబిరంలోని ఉన్న ఎమ్మెల్యే్ల్లో 17 మంది తిరిగి మళ్లీ ఎన్నికల్లో నిలిచే అవకాశం ఉందని మహా వికాస్ అఘాడీ గతంలో ప్రకటించింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అనర్హత వేటు దరఖాస్తు తిరుగుబాటుదారులను అడ్డుకుంటుందనే భావిస్తుంది. షిండే క్యాంపు నుంచి ఏదైనా ప్రపోజల్ వచ్చేలోపు డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. 

ప్రభుత్వంపై శరద్ పవార్ ధీమా 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం అఘాడీ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు. "ఎవరికి మెజారిటీ ఉందో ఫ్లోర్ టెస్ట్ నిర్ణయిస్తుంది" అని పవార్ విలేకరులతో అన్నారు. "శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను గుజరాత్‌కు, ఆపై అసోం ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. వారికి సహాయం చేస్తున్న వారందరి పేర్లను మనం తీయాల్సిన అవసరం లేదు. అసోం ప్రభుత్వం తిరుగుబాటు నేతలకు సహాయం చేస్తోంది. 

డిప్యూటీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు 

శివసేన రెబల్ లీడర్‌ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు స్థిరంగా ఉంటారో చూడాల్సి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర డిప్యుటీస్పీకర్ నరహరి జిర్వాల్. షిండే తనకు ఓ లేఖ పంపారని, అందులో 34 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయని చెప్పారు. అయితే ఈ 34 మంది సంతకాలను మరోసారి వెరిఫై చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు జిర్వాల్. ఇందుకు కారణాన్నీ వివరిస్తున్నారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యేలందరూ ఇంగ్లీష్‌లోనే సంతకం చేసినట్టు షిండే చెప్పారట. అయితే ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ సంతకం మాత్రం మరాఠీలో ఉందని చెబుతున్నారు జిర్వాల్. అంటే ఎక్కడో ఏదో మతలబు ఉందని, అదేంటో తేలాలని అంటున్నారు. మిగతా అందరి ఎమ్మెల్యేల సంతకాలనూ మరోసారి చెక్ చేస్తానని స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... నెగిటివ్ కామెంట్స్‌పై 'బేబమ్మ' కన్నీళ్లు
Embed widget