అన్వేషించండి

Crime Rate: ఎస్సీలపై దాడుల్లో ఆ రాష్ట్రమే టాప్ 

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) వివరాల మేరకు 2021లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులపై అత్యధిక నేరాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) వివరాల మేరకు 2021లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులపై అత్యధిక నేరాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఎన్‌సీఆర్‌బీ (NCRB) తాజా వివరాల మేరకు 2021లో మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల (SC) సమూహాలకు చెందిన వ్యక్తులపై అత్యధిక నేరాలు జరిగాయి. 2020లో సైతం మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఎస్సీలపై దాడులు జరిగాయి. 2019లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించింది. ఈ వివరాలు మధ్యప్రదేశ్‌లో దళితులపై పదే పదే జరిగిన అఘాయిత్యాలను ప్రతిబింబిస్తున్నాయి.  

ఇతర రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్‌లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన రేటు ఎక్కువగా ఉంది. రాష్ట్ర పోలీసులు కులాల పేరుతో జరిగే  నేరాలను నిరోధించలేకపోయినప్పటికీ, కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే వాటిని మరింత సమర్థవంతంగా పనిచేశారు. నిందితులను కోర్టుల వరకు తీసుకురాగలిగారు.  ఈ క్రైం రేటును ప్రతి లక్షమంది ఎస్సీల జనాభా ఆధారంగా గణించారు. NCRB నివేదికలు ఇప్పటికీ 2011 సెన్సస్ జనాభా సంఖ్యలను ఉపయోగిస్తున్నాయి. 2021 జనాభా గణనను ప్రభుత్వం నిరవధికంగా ఆలస్యం చేయడంతో కొత్త గణాంకాలతో వివరాలు వెల్లడించడం లేదు. 2021 జనాభ లెక్కల ప్రకారం 2021 క్రైం వివరాలను గణిస్తే నేరాల రేటు మారే అవకాశం ఉంది.   

నేరాలలో SC/ST అట్రాసిటీల నిరోధక చట్టం కింద నమోదైనవి మాత్రమే కాకుండా SCలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని నేరాలు/దౌర్జన్యాలు ఉంటాయి. వివరాల్లో పెద్దగా మార్పు ఉండదు. ఉదాహరణకు.. 2021లో దేశంలో ఎస్సీలపై 50,900 నేరాలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య 7,214గా ఉంది. ఎస్సీ/ఎస్టీలపై అట్రాసిటీల నిరోధక చట్టం అమలు చేసిన కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో 45,610 ఉండగా మధ్యప్రదేశ్‌లో 7,211గా ఉంది. 2021 ఎస్సీలపై దాడి కేసుల్లో క్రైం రేటు జాతీయ సగటు 25.3 నమోదవ్వగా మధ్యప్రదేశ్‌లో నేరాల రేటు 63.6గా నమోదైంది. 2020లో 60.8 ఉండగా 2019లో 46.7గా నమోదైంది. ఎస్సీలపై అఖిల భారత నేరాల రేటు 2020లో 25 ఉండగా 2019లో 22.8గా ఉంది. 2021, 2020లో నేరాల రేటులో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2019లో క్రైం రేటులో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.

2019 నుంచి 2021 మధ్య మూడు సంవత్సరాల్లో షెడ్యూల్డ్ తెగల (STలు)పై ఉన్న నేరాల రేటులో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ మూడేళ్లుగా రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 2019లో ఐదవ స్థానంలో, 2020లో నాల్గవ స్థానం, 2021లో మూడవ స్థానంలో ఉంది. నేరాలపై పోలీసులు తీసుకున్న/తీసుకోని చర్యల వివరాలను సైతం ఎన్‌సీఆర్‌బీ వెల్లడిస్తుంది. ఛార్జ్-షీట్ రేట్ల విషయానికి వస్తే ఎస్సీలపై నేరాలకు సంబంధించి కేసుల్లో పోలీసులు పరిష్కరించినవి ఎన్ని?  చార్జ్ షీట్లు దాఖలు చేసిన కేసులు ఎన్నో వెల్లడిస్తుంది. కేసుల పరిష్కారంలో 2021 డేటా ప్రకారం మధ్యప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. సిక్కిం తర్వాత రెండవ స్థానంలో ఉంది. SCలపై నేరాల రేట్‌లో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్  2021లో పేలవమైన ఛార్జ్-షీట్ రేటును చూపింది. 2021లో ఎస్సీలపై నేరాలలో అసోం అత్యల్ప ఛార్జ్-షీట్ రేటును కలిగి ఉంది. STలపై నేరాలకు సంబంధించి ఛార్జ్ షీట్‌లను దాఖలు చేసే విషయంలో కూడా మధ్యప్రదేశ్ మంచి పనితీరు కనబరిచింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget