అన్వేషించండి

Live TV: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ- కేంద్రం ముమ్మరం కసరత్తు

Live TV: లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది.

Live TV: సాధారణంగా మొబైల్లో టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడు. ఉన్న డేటా అంతా టీవీ చూడటానికే అయిపోతే ఇతర అవసరాలకు ఏం వాడుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాలి, యూట్యూబ్ చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు అయితే మరీ కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా టీవీ సేవలు అందించేందుకు యత్నిస్తోంది.

మామూలుగా మనం టీవీ చూడాలంటే కేబుల్ టీవీ ఆపరేటర్, డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటాం. కాలం మారే కొద్ది ఓటీటీ యాప్స్‌లో లైవ్ టీవీ వచ్చేస్తోంది. అయితే ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరే. లేని వారి పరిస్థితి ఏంటి? ఫోన్‌లో ఉన్న డేటా అంతా అయిపోయినట్లే. వాటన్నింటికి పరిష్కారం చూపిస్తూ ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్లో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది.

లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవల తరహాలో  "డైరెక్ట్-టు-మొబైల్" (D2M) ద్వారా ఈ సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ సాంకేతికతతో మొబైల్ ఫోన్‌లో డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీ చూడొచ్చు. వినియోగదారును ఆకట్టుకునేలా ఈ డైరెక్ట్ టు మొబైల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), IIT-కాన్పూర్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంకేతికతతో తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందని, నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, వారితో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేయొచ్చు. ఈ ఆలోచనలను వారు తిరష్కరించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం ద్వారా డేటా వేగంగా అయిపోతుంది. దీంతో వినియోగదారులు మరో సారి రీచార్జ్ చేసుకోవడం ద్వారా టెలికం సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. అయితే  ఈ D2M విధానంతో వారి ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన టెలికం ఆపరేటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 

దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. డైరెక్ట్ టు మొబైల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని వాటాదారులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాబోయే సమావేశంలో DoT, MIB, IIT-కాన్పూర్, టెలికాం, ప్రసార రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది సాద్యమైతే భారత దేశంలో మరో సాంకేతిక విప్లవం దిశగా అడుగులు చేసినట్లు అవుతందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Microfinance loan Eligibility: హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?
హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget