అన్వేషించండి

Election Commission: ప్రధాని మోదీ, రాహుల్‌ స్పీచ్‌లపై ఈసీ సీరియస్ - హుందాతనం పాటించాలంటూ అక్షింతలు

EC Slams BJP: మత ప్రస్తావన తీసుకొచ్చే ప్రసంగాలు చేయడం సరికాదని కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల సంఘం తీవ్రంగా మందలించింది.

EC Slams BJP Congress: కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా మందలించింది. కులం, వర్గం, మతం ప్రస్తావనలు తీసుకొచ్చి ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపైనా అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం పేరుతో అలాంటి స్పీచ్‌లు సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకి మార్గదర్శకాలు జారీ చేసింది. మత సహనాన్ని దెబ్బ తీసే విధంగా ఎన్నికల ప్రక్రియను తక్కువ చేసేలా ప్రసంగాలు ఇవ్వడం మంచిది కాదని వెల్లడించింది. ఇప్పటికే రెండు పార్టీలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఓ పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లెయింట్స్‌ని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రెండు పార్టీలకూ అక్షింతలు వేసింది. ఈ విషయంలో పార్టీలు తమను తాము డిఫెండ్ చేసుకున్న తీరునీ తప్పుబట్టింది. నేతలు హుందాతనం పాటించాలని తేల్చి చెప్పింది. 

"ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎప్పటికీ హుందాగానే ప్రవర్తించాలి. సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. గొప్ప రాజకీయ నేతల్ని తయారు చేయాలి. క్రమశిక్షణ పాటించకుండా ఇలా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదు. అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో హుందాతనం పాటించాలి. ముఖ్యంగా సీనియర్ నేతలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి"

- ఎన్నికల సంఘం

అధికారంలో ఉన్న పార్టీగా సమాజంలోని సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రచారం చేసే విధానాన్ని మార్చుకోవాలని జేపీ నడ్డాకి రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని దృష్టిలో పెట్టుకుని స్టేట్‌మెంట్‌లు ఇవ్వాలని తేల్చి చెప్పింది. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని మందలించింది. అటు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ ఖర్గేకి కూడా ఇదే విధంగా లేఖ రాసింది. అంతకు ముందు కాంగ్రెస్...ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. మంగళసూత్రాలు కూడా కాంగ్రెస్ లాక్కుంటుందని చేసిన కామెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ నేత రాహుల్‌పై కంప్లెయింట్ ఇచ్చింది. ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అనే విధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. ఈ రెండు కంప్లెయింట్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఇరు పార్టీలకూ అక్షింతలు వేసింది. 

Also Read: Porsche Accident Case: పోర్షే యాక్సిడెంట్ కేసు, నిందితుడికి నోటీసులు పంపిన జువైనల్ జస్టిస్ బోర్డ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Iran Srael War: మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Embed widget