అన్వేషించండి

Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం

నటి కంగనా రనౌత్‌ తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది.

హీరోయిన్ కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు ​జారీ చేసింది. డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:00 గంటలకు కంగానా తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతిసామరస్య కమిటీ ఆదేశించింది. సిక్కు సమాజంపై ఇటీవల కంగానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఉన్నారు. 

" సినీ నటి కంగనా రనౌత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ @kanganaranaut పోస్టులో అభ్యంతరకర, నేరపూరితమైన వ్యాఖ్యలు చేసినట్లు కమిటీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పబ్లిష్ చేసిన స్టోరీలు చాలా మందికి చేరే అవకాశం ఉంది. ఆమెను ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది వరకు ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. అలాంటి ఖాతాలో సిక్కు వర్గంపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల సమాజంలో శాంతి సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంది.                                         "
-కమిటీ ప్రకటన

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు. 

" ఖలీస్థానీ తీవ్రవాదులు ఈ రోజు ప్రభుత్వాన్ని శాసించి ఉండవచ్చు.. కానీ అలాంటి వాళ్లను తన కాలి కింద అణిచివేసిన ఒకే ఒక మహిళా ప్రధాని (ఇందిరా గాంధీ) గురించి మరిచిపోవద్దు.                                                                       "
-కంగనా రనౌత్, సినీ నటి
 
కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కంగనా రనౌత్‌పై దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో, నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా సిక్కు సమాజంపై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసినట్లు పేర్కొన్నారు. 

ఇటీవల కంగనా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలను విపక్షాలు సహా అధికార భాజపాలోని కొందరు నేతలు ఖండించారు. 

Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!

Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?

Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!

Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget