అన్వేషించండి

Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

దేశంలో కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు. 10,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940కి చేరింది. గత 539 రోజుల్లో ఇదే అత్యల్పం. 

రికవరీ రేటు  98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,39,67,962కు పెరిగింది.

కేరళ..

కేరళలో కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 51,02,125కు పెరిగింది. కొత్తగా 4,280 కరోనా కేసులు నమోదవగా 308 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. మొత్తం మృతుల సంఖ్య 38,353కు పెరిగింది.

మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 838 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (825), త్రిస్సూర్ (428) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గత 24 గంటల్లో 48,916 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో కొత్తగా 960 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రోజువారి కేసులు 10 వేల కంటే తక్కువగా ఉన్నాయి.

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Advertisement

వీడియోలు

Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
India vs Sri Lanka Asia Cup 2025 | Pathum Nissanka | నిశాంక సూపర్ సెంచరీ
India vs Sri Lanka Asia Cup 2025 | Arshdeep Singh | మలుపు తిప్పిన అర్ష్‌దీప్ సింగ్
India vs Sri Lanka Highlights Asia Cup 2025 | లంకపై విజయం సాధించిన భారత్
Asia Cup 2025 Sri Lanka Super Over | భారత్ పై పోరాడి ఓడిన లంక
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Kiran Abbavaram: థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
Hyderabad to Kashmir IRCTC Package: హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
Ind vs Pak Asia Cup Final: భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
Congress Dues Card campaign: కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
Embed widget