అన్వేషించండి

Dead Man Alive: ఇదేం ట్విస్ట్‌రా నాయనా..! చనిపోయాడనుకుంటే మార్చురీ నుంచి మళ్లొచ్చాడు!

చనిపోయిన వ్యక్తి తిరిగి బతికొస్తే..! అవును ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అందేంటో మీరే చూడండి.

చనిపోయిన వ్యక్తి బతికొస్తే..! ఇదేం ప్రశ్నరా బాబు.. అనుకుంటున్నారా? మరి అలాంటి ఘటనే జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయాడుకున్న వ్యక్తి 7 గంటల తర్వాత తిరిగి లేచాడు!

అసలేం జరిగింది?

ఉత్తర్‌ప్రదేశ్ మోరదాబాద్‌కు చెందిన ఓ 40 ఏళ్ల శ్రీకేశ్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి ఓ మోటార్ బైక్ అతడ్ని ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఏం ట్విస్ట్‌ రా?

అయితే తరువాతి రోజు పంచనామా చేయడానికి అతని మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో పెట్టేశారు. అయితే ఎవరైనా చనిపోయిన 7 గంటల తర్వాత పంచనామా చేసేందుకు కుటుంబసభ్యుల ఆమోదం తీసుకుంటారు పోలీసులు. ఇందుకోసం అతని కుటుంబం సంతకం పెట్టే సమయానికి చనిపోయిన శ్రీకేశ్ కుమార్ మృతదేహం కదలడాన్ని అతని సోదరి గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్యులకు తెలిపారు. 

వెంటనే అతని మృతదేహాన్ని ఫ్రీజర్‌లోంచి తీసి మేరఠ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని కండిషన్ బావున్నట్లు వైద్యులు తెలిపారు. అతడు త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పిట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే చనిపోయాడనకున్న వ్యక్తి తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. కానీ ఇది ఎలా సాధ్యమైందోనని జనాలు జుట్టు పీక్కుంటున్నారు.

Also Read: Taj Mahal Like Home: మధ్యప్రదేశ్‌లో మరో షాజహాన్.. భార్యకు ప్రేమతో 'తాజ్‌మహల్' కట్టేశాడు!

Also Read: Tamil Nadu Crime: భర్తను బతికుండగానే పాతేసిన భార్య.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్ అవుతారు!

Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ

Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget