అన్వేషించండి

Anantapur: పోలీస్ కాళ్లు పట్టుకున్న రైతన్న - తమకు సాయం చేయాలని వినతి

Tungabhadra News: ఎస్సై కాళ్లు పట్టుకొని ఓ రైతు తాము న్యాయమైన ఆందోళన చేస్తున్నామని.. తమకు సహకరించాలని ఎస్సై కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు.

Anantapuram News: అనంతపురం జిల్లా మిర్చి పంట రైతులు ఆందోళన చేపట్టారు. తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు నిలిపివేయడంతో ఆయకట్టు కింద సాగు చేసుకున్న మిర్చి పంట నష్టం వాటిల్లుతుందని విడపనకంలో మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీనీవా నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు నీటిని మళ్లించాలని రైతులను డిమాండ్ చేశారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. రైతులను అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నించిన సీఐ కాళ్లు పట్టుకొని ఓ రైతు తాము న్యాయమైన ఆందోళన చేస్తున్నామని.. తమకు సహకరించాలని సీఐ కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు.

ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా తుంగభద్ర డ్యామ్ కెనాల్ ఆయకట్టు కింద సుమారు 30 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. నవంబర్ నెలలోనే కాలువకు నిరు నిలిపివేయడంతో  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట ప్రస్తుతం పూత దశలో ఉందని ఇప్పుడు కనీసం మూడు లేదా నాలుగు తడులు నీరు అందిస్తే తప్ప పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావని రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీనీవా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు మళ్ళించాలని విడపనకల్లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలియజేశారు. హంద్రీనీవా నీరు మళ్లించకపోతే సుమారుగా 300 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget