అన్వేషించండి

Cake and Cancer Risk : కేక్స్ తింటే క్యాన్సర్ వస్తుందా? కర్ణాటక గవర్న్​మెంట్ ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? నిపుణుల సూచనలు ఇవే

Food safety in Karnataka : ఈ మధ్య ఏమి తినాలన్నా బయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తీసుకునే ప్రతి ఫుడ్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాంటివాటిలో కేక్​ కూడా చేరింది. ఎందుకంటే..

Cancer Risk Factors with Cakes : పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తినే వాటిలో కేక్స్ కూడా ఒకటి. బర్త్​డే అయినా.. ఏ సెలబ్రేషన్​ అయినా కేక్​ ఉండాల్సిందే. అయితే ఈ కేక్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇంతకీ కేక్​ తినొచ్చా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? కర్ణాటకలో ఏమి జరిగింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

శారీరక, మానసిక సమస్యలు

తాజాగా కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ విభాగం లోకల్​గా ఉండే బేకరీలపై దాడి చేసింది. అక్కడ తయారు చేసే కేక్​లలో క్యాన్సర్​కు కారణమయ్యే పదార్థాలు వినియోగించినట్లు తెలిపింది. వారు సేకరించిన కొన్ని శాంపిల్స్​లో క్యాన్సర్​కు కారణమయ్యే ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ కలర్స్​ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ క్యాన్సర్ కారకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని అక్కడి అధికారులు తెలిపారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్​లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 

కేక్​లు మాత్రమే కాదు..

కేవలం కేక్​లు మాత్రమే కాకుండా కబాబ్​లు, పానీపూరీ సాస్​లలో కూడా కృతిమ రంగుల వినియోగం ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది కేవలం కర్ణాటకలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కేక్​ల వినియోగం.. వాటికి ఆర్టిఫీషియల్ రంగుల వినియోగం ఎక్కువగానే ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రమాదల గురించి చెప్తూ.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

మరెన్నో ఆరోగ్య సమస్యలు

ఆర్టిఫీషియల్ కలర్స్​ని ఎన్నో ఏళ్లుగా ఫుడ్స్​ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సింథటిక్ కలర్స్​ని బొగ్గుతారు నుంచి తయారు చేస్తారట. ఈ కలర్స్ విషపూరితమైనవిగా చెప్తున్నారు.. ఎన్విరాన్​మెంటల్ హెల్త్ పెర్స్​పెక్టివ్స్​లో ఫుడ్ కలర్స్​పై జరిపిన అధ్యయనం గురించి రాసుకొచ్చారు. వీటిని వినియోగిస్తే చర్మంపై వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వంటి అలెర్జీలు వస్తాయని దానిలో రాసుకొచ్చారు. ఉబ్బసం, ఆస్తమా ఉన్నవారికి వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందట. పిల్లల్లో హైపర్ యాక్టివ్, న్యూరో బిహేవియరల్ సమస్యలకు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ తెలిపింది. 

ప్రాణాంతక సమస్యలు

సింథటిక్ కలర్స్​తో కూడిన ఫుడ్ తింటే.. విరేచనాలు, వికారం, కంటిచూపు సమస్యలు, కాలేయ సమస్య, థైరాయిడ్, క్యాన్సర్​ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఫుడ్ కలర్స్​తో క్యాన్సర్ వస్తుందా అంటే దీనికి ఆన్సర్​ లేదు కానీ.. ఇది క్యాన్సర్ కారకాలను పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు. పలు అధ్యయనాల్లో దీనిగురించి ప్రస్తావించారు కూడా. 

సూచనలివే..

ప్రాసెస్​ చేసిన ఫుడ్స్, కలర్స్​ వినియోగించిన ఫుడ్స్ ఉపయోగించడం, తినడం కచ్చితంగా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని.. పిల్లలకు కూడా వాటిని ఇవ్వకపోవడమే మంచిదంటున్నారు. కేక్​లాంటివి తినాలనుకున్నప్పుడు సహజమైన ఫుడ్ కలర్స్​తో ఇంట్లో వాటిని చేసుకుని తినవచ్చని సూచిస్తున్నారు. 

Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget