అన్వేషించండి

New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...

పప్పు, కూర, పెరుగు, చపాతీలు, పండ్లు, అన్నం... ఇవే నిత్యం మనదేశంలోని ప్రజలు తినే ఆహారం. వాటి ద్వారా అందే పోషకాలు సరిపోవంటూ ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

మీరు తినే ఆహారం... మీ శరీర అవసరాలను తీరుస్తుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ఏదో ఒక కూరతో లేదా పెరుగుతో తిని సరిపెట్టుకునే వాళ్లు కూడా మన దేశంలో ఎక్కువే. కొంతమంది ఆర్థిక పరిస్థితుల రీత్యా మంచి పౌష్టికాహాహారం తినలేరు. మరికొందరు నిర్లక్ష్యం, ఉద్యోగ పనుల్లో బిజీ వల్ల సమయం లేక ఆహారం పై శ్రద్ధ వహించని వారెందరో. అందుకే తాజాగా చేసి ఓ అధ్యయనంలో సాధారణంగా అందరూ నిత్యం తినే ఇండియన్ డైట్.... వందశాతం పోషకాలను శరీరానికి అందించడం లేదని తేలింది. శరీరానికి అవసరమయ్యే పోషకాలలో కేవలం 70 శాతం మాత్రమే మన రెగ్యులర్ డైట్ ద్వారా అందుతున్నాయట. అందుకే మనల్ని ఇంకాస్త గట్టిగా తినమంటున్నారు. 

ఈ అధ్యయనాన్ని సుప్రడిన్ అనే మల్టివిటమిన్లు తయారుచేసే ఓ ఔషధ సంస్థ నిర్వహించింది. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, పోషకాహార నిపుణులతో మాట్లాడి అంతిమ అధ్యయన ఫలితాలను అందించింది. ఆ సర్వేలో వైద్యులంతా చెప్పిన విషయం ఒక్కటే... రోజూ ప్రజలు తీసుకునే  ఇండియన్ డైట్ శరీర అవసరాలను తీర్చేందుకు సరిపోదని. ఆ లోటును పూడ్చుకోవడానికి కచ్చితంగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వైద్యుల సలహాతో వేసుకోమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 220 మంది వైద్యులతో అధ్యయనకర్తలు మాట్లాడారు. 

Also Read: Internet Apocalypse: ఇంట‌ర్నెట్ యుగం ముగిసిపోనుందా? సౌర తుపానుతో భారీ డ్యామేజ్‌!

వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు... ఇద్దరిలోనూ పోషకాల శాతంలో 30 శాతం గ్యాప్ వస్తోందని, 70 శాతం పోషకాలతోనే శరీరం నెట్టుకొస్తోందని తేల్చారు. అంతేకాదు శరీరానికి విటమిన్ బి12, డి3 విటమిన్లు అందడం లేదని, వాటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి లాంటి అంటువ్యాధులు దాడి చేస్తున్న క్రమంలో శరీరానికి వందశాతం పోషకాలు అందాల్సిన అవసరం ముఖ్యంగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కనుక శరీరానికి పూర్తి పోషకాలు అందేలా న్యూట్రిషనిస్టులు సలహాతో మల్టీవిటమిన్లు ట్యాబ్లెట్లు వాడొచ్చని ప్రతి పది మందిలో తొమ్మిది వైద్యులు సూచిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. 

గమనిక: పలు అధ్యయనాల, సమాచారం ఆధారంగా మీ అవగాహన కోసం ఈ కథనం అందించాం. వైద్యనిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు సలహా తీసుకోవాలి.

Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?
Also read:  సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget