అన్వేషించండి

New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...

పప్పు, కూర, పెరుగు, చపాతీలు, పండ్లు, అన్నం... ఇవే నిత్యం మనదేశంలోని ప్రజలు తినే ఆహారం. వాటి ద్వారా అందే పోషకాలు సరిపోవంటూ ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

మీరు తినే ఆహారం... మీ శరీర అవసరాలను తీరుస్తుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ఏదో ఒక కూరతో లేదా పెరుగుతో తిని సరిపెట్టుకునే వాళ్లు కూడా మన దేశంలో ఎక్కువే. కొంతమంది ఆర్థిక పరిస్థితుల రీత్యా మంచి పౌష్టికాహాహారం తినలేరు. మరికొందరు నిర్లక్ష్యం, ఉద్యోగ పనుల్లో బిజీ వల్ల సమయం లేక ఆహారం పై శ్రద్ధ వహించని వారెందరో. అందుకే తాజాగా చేసి ఓ అధ్యయనంలో సాధారణంగా అందరూ నిత్యం తినే ఇండియన్ డైట్.... వందశాతం పోషకాలను శరీరానికి అందించడం లేదని తేలింది. శరీరానికి అవసరమయ్యే పోషకాలలో కేవలం 70 శాతం మాత్రమే మన రెగ్యులర్ డైట్ ద్వారా అందుతున్నాయట. అందుకే మనల్ని ఇంకాస్త గట్టిగా తినమంటున్నారు. 

ఈ అధ్యయనాన్ని సుప్రడిన్ అనే మల్టివిటమిన్లు తయారుచేసే ఓ ఔషధ సంస్థ నిర్వహించింది. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, పోషకాహార నిపుణులతో మాట్లాడి అంతిమ అధ్యయన ఫలితాలను అందించింది. ఆ సర్వేలో వైద్యులంతా చెప్పిన విషయం ఒక్కటే... రోజూ ప్రజలు తీసుకునే  ఇండియన్ డైట్ శరీర అవసరాలను తీర్చేందుకు సరిపోదని. ఆ లోటును పూడ్చుకోవడానికి కచ్చితంగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వైద్యుల సలహాతో వేసుకోమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 220 మంది వైద్యులతో అధ్యయనకర్తలు మాట్లాడారు. 

Also Read: Internet Apocalypse: ఇంట‌ర్నెట్ యుగం ముగిసిపోనుందా? సౌర తుపానుతో భారీ డ్యామేజ్‌!

వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు... ఇద్దరిలోనూ పోషకాల శాతంలో 30 శాతం గ్యాప్ వస్తోందని, 70 శాతం పోషకాలతోనే శరీరం నెట్టుకొస్తోందని తేల్చారు. అంతేకాదు శరీరానికి విటమిన్ బి12, డి3 విటమిన్లు అందడం లేదని, వాటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి లాంటి అంటువ్యాధులు దాడి చేస్తున్న క్రమంలో శరీరానికి వందశాతం పోషకాలు అందాల్సిన అవసరం ముఖ్యంగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కనుక శరీరానికి పూర్తి పోషకాలు అందేలా న్యూట్రిషనిస్టులు సలహాతో మల్టీవిటమిన్లు ట్యాబ్లెట్లు వాడొచ్చని ప్రతి పది మందిలో తొమ్మిది వైద్యులు సూచిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. 

గమనిక: పలు అధ్యయనాల, సమాచారం ఆధారంగా మీ అవగాహన కోసం ఈ కథనం అందించాం. వైద్యనిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు సలహా తీసుకోవాలి.

Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?
Also read:  సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kairi Chutney : మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
BP and Diabetes Medicines : బీపీ, షుగర్ మందులు వాడుతున్నారా? అయితే టైమ్, గ్యాప్, డైట్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బీపీ, షుగర్ మందులు వాడుతున్నారా? అయితే టైమ్, గ్యాప్, డైట్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Summer Hair Care Tips : వేసవిలో ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్.. జుట్టు పెరుగుదల కోసం ఏమి చేయాలంటే
వేసవిలో ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్.. జుట్టు పెరుగుదల కోసం ఏమి చేయాలంటే
Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?
బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?
Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget