అన్వేషించండి

New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...

పప్పు, కూర, పెరుగు, చపాతీలు, పండ్లు, అన్నం... ఇవే నిత్యం మనదేశంలోని ప్రజలు తినే ఆహారం. వాటి ద్వారా అందే పోషకాలు సరిపోవంటూ ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

మీరు తినే ఆహారం... మీ శరీర అవసరాలను తీరుస్తుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ఏదో ఒక కూరతో లేదా పెరుగుతో తిని సరిపెట్టుకునే వాళ్లు కూడా మన దేశంలో ఎక్కువే. కొంతమంది ఆర్థిక పరిస్థితుల రీత్యా మంచి పౌష్టికాహాహారం తినలేరు. మరికొందరు నిర్లక్ష్యం, ఉద్యోగ పనుల్లో బిజీ వల్ల సమయం లేక ఆహారం పై శ్రద్ధ వహించని వారెందరో. అందుకే తాజాగా చేసి ఓ అధ్యయనంలో సాధారణంగా అందరూ నిత్యం తినే ఇండియన్ డైట్.... వందశాతం పోషకాలను శరీరానికి అందించడం లేదని తేలింది. శరీరానికి అవసరమయ్యే పోషకాలలో కేవలం 70 శాతం మాత్రమే మన రెగ్యులర్ డైట్ ద్వారా అందుతున్నాయట. అందుకే మనల్ని ఇంకాస్త గట్టిగా తినమంటున్నారు. 

ఈ అధ్యయనాన్ని సుప్రడిన్ అనే మల్టివిటమిన్లు తయారుచేసే ఓ ఔషధ సంస్థ నిర్వహించింది. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, పోషకాహార నిపుణులతో మాట్లాడి అంతిమ అధ్యయన ఫలితాలను అందించింది. ఆ సర్వేలో వైద్యులంతా చెప్పిన విషయం ఒక్కటే... రోజూ ప్రజలు తీసుకునే  ఇండియన్ డైట్ శరీర అవసరాలను తీర్చేందుకు సరిపోదని. ఆ లోటును పూడ్చుకోవడానికి కచ్చితంగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వైద్యుల సలహాతో వేసుకోమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 220 మంది వైద్యులతో అధ్యయనకర్తలు మాట్లాడారు. 

Also Read: Internet Apocalypse: ఇంట‌ర్నెట్ యుగం ముగిసిపోనుందా? సౌర తుపానుతో భారీ డ్యామేజ్‌!

వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు... ఇద్దరిలోనూ పోషకాల శాతంలో 30 శాతం గ్యాప్ వస్తోందని, 70 శాతం పోషకాలతోనే శరీరం నెట్టుకొస్తోందని తేల్చారు. అంతేకాదు శరీరానికి విటమిన్ బి12, డి3 విటమిన్లు అందడం లేదని, వాటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి లాంటి అంటువ్యాధులు దాడి చేస్తున్న క్రమంలో శరీరానికి వందశాతం పోషకాలు అందాల్సిన అవసరం ముఖ్యంగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కనుక శరీరానికి పూర్తి పోషకాలు అందేలా న్యూట్రిషనిస్టులు సలహాతో మల్టీవిటమిన్లు ట్యాబ్లెట్లు వాడొచ్చని ప్రతి పది మందిలో తొమ్మిది వైద్యులు సూచిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. 

గమనిక: పలు అధ్యయనాల, సమాచారం ఆధారంగా మీ అవగాహన కోసం ఈ కథనం అందించాం. వైద్యనిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు సలహా తీసుకోవాలి.

Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?
Also read:  సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...

టాప్ హెడ్ లైన్స్

Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
Matcha Tea : మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Dengue or Viral Fever : జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget