By: ABP Desam | Updated at : 27 Oct 2021 01:02 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదుకాగా 585 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 27, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/3aanC2OkAk pic.twitter.com/MSyZPo9Ma2
రోజువారి కేసులు గత 33 రోజులుగా 30 వే కంటే దిగువనే నమోదవుతున్నాయి. గత 122 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు వస్తున్నాయి.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.48గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.19గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/jR86PYwkJ5
— Ministry of Health (@MoHFW_INDIA) October 27, 2021
కేరళలో కొత్తగా 7,163 కరోనా కేసులు నమోదుకాగా 482 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 49,19,952కు పెరిగింది. మొత్త మరణాల సంఖ్య 29,355కు చేరింది. గత 24 గంటల్లో 79,122 శాంపిళ్లను పరీక్షించారు.
మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్లో అత్యధికంగా 974 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరువనంతపురం (808), కొట్టాయం (762) ఉన్నాయి.
Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!
Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!
Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!
Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త
High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
/body>