అన్వేషించండి

Trinayani Serial Today September 27th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి దక్కించుకున్న నయని, నయమైన విశాల్ చేయి.. అప్పటి వరకు గడువు!

Trinayani Today Episode విశాల్‌, నయనిలు భుజంగమణి దక్కించుకొని క్షేమంగా ఇంటికి రావడం సుమన, తిలోత్తమ భుజంగమణి కోసం ప్లాన్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today September 10th Episode నయని, విశాల్‌, గాయత్రీ పాపలు మణికాంత గిరిలోని మానసా దేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నీటి దీపం చివరకు వచ్చిందని ఆ దీపం వెలిగితేనే భుజంగమణి దొరుకుతుందని మాటలు వినిపిస్తాయి. ఆ సారి దీపం వెలిగించాలంటే చాలా కష్టమని వాయిస్ వినిపిస్తుంది. మానసా దేవి ధరించిన 7 మణుల్లో ఒక జ్వాలామణి ఉందని దాన్ని తాకితే దీపం వెలుగుతుందని అంటుంది. అయితే మూడు అవకాశాలే ఉన్నాయని ఆ మణిని గుర్తించకపోతే ముగ్గురి ప్రాణాలు పోతాయని వినిపిస్తుంది. 

మానసాదేవి విగ్రహం చాలా పెద్దగా ఉండటం అక్కడికి చేరుకొని మణి చూడటం కష్టమని నయని ఏడుస్తుంది. ఇంతలో చిలుక శివ అక్కడికి వస్తుంది. జ్వాలా మణి గురించి నయని చిలుకకు చెప్తుంది. ఆ మణి నేను తాకుతానని ఏ మణి తాకాలో మీరే చెప్పండని చిలుక అంటుంది. నయని చెప్తుంది చిలుక శివ మణిని తాకుతుంటుంది. మొదటి రెండు మణులను తాకగా దీపం వెలగదు. చివరి అవకాశం అని నయని ఏడుస్తుంది. అది పోతే ఇక ముగ్గురి ప్రాణాలు పోతాయని చాలా ఏడుస్తుంది. మరణం ఖాయం అని విశాల్ అంటాడు. ప్రయత్నించింది నేను కాబట్టి ఆ శిక్ష నాకే అని నేను పిట్టని కాబట్టి ఉంటే ఎంత పోతే ఎంత అని చిలుక అంటుంది. దాంతో నయని, విశాల్ ఇద్దరూ ఏ మణి తాకాలో చెప్పలేకపోతారు. శివని లి చేయడం ఇష్టం లేదని ఏడుస్తారు. 

ఇంతలో గాయత్రీ పాప మానసాదేవి అమ్మవారి ఎడమ చేతికి ఉన్న మణిని తాకమని చూపిస్తుంది. విశాల్ మనసులో మా అమ్మ జ్వాలా మణిని చూపించిందని అనుకుంటాడు. చిలుక శివ ఆ మణిని తాకగానే మొత్తం వెలుగులు మయం అవుతుంది. నీటి దీపం పెద్దగా వెలిగి మొత్తం కాంతి వస్తుంది. నయని, విశాల్, చిలుక అందరూ చాలా సంతోషిస్తారు. శివని బతికించినందుకు నయని గాయత్రీ పాపకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక భుజంగ మణి ధగధగ మెరుస్తూ ఉండటాన్ని చూస్తారు. నయని ఆ భుజంగ మణి దగ్గరకు వెళ్తుంది. భుజంగ మణిని తీసుకొని వచ్చి విశాల్ కుడి చేతకి తాకిస్తుంది. దాంతో చేతికి ఆ కాంతి చేరి చచ్చుబడిపోయిన విశాల్ చేయి ఎప్పటిలా మారిపోతుంది. చలనం వస్తుంది. 

నయని భుజంగ మణి అక్కడ పెట్టేస్తా అని అంటే మళ్లీ వాయిస్ వినిపిస్తుంది. వచ్చే విజయ దశమిలో పంచకమణితో కలిపి భుజంగమణి ఇక్కడ పెట్టకపోతే నీ వంశం నిర్వీర్యం అవుతుందని వినిపిస్తుంది. నయని విశాల్ షాక్ అయిపోతారు. నయని సరే అంటుంది. ఇక ఉదయం ఇంట్లో అందరూ నయని, విశాల్ వాళ్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇక తిరిగి రారు అని సుమన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. విక్రాంత్ తిడతాడు. అన్నావదినలు సక్రమంగా తిరిగి వస్తున్నాడని అంటాడు. గజగండ ఇంకా రాలేదు కదా అని వల్లభ అంటే మీరే గజగండని ఫాలో అవ్వ మన్నారా అని హాసిని అంటుంది. 

ఇంతలో గాయత్రీ పాప ఇంటికి వస్తుంది. హాసిని సందడి సందడి చేస్తుంది. పిల్ల వచ్చింది తల్లీ తండ్రీ రాలేదని దురంధర అంటే సుమన వాళ్లు రారేమో అని అంటుంది. ఇంతలో నయని వస్తుంది. అందరూ విశాల్ గురించి అడుగుతారు. ఇక విశాల్ హీరో హీరోలా చేతులు ఊపుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. వల్లభ, సుమన, తిలోత్తమ ముఖాలు మాడిపోతాయి. మిగతా అందరూ సంతోషిస్తారు. వచ్చింది బావ గారేనా అని సుమన అంటే నేను గజగండని అని విశాల్ అంటాడు. విక్రాంత్ జోక్ అని అంటాడు.  ఇక సుమన వాళ్లు భుజంగ మణి గురించి అడుతారు. నయని మాతో పాటే తీసుకొచ్చామని చెప్తారు. విశాల్ అందరికీ భుజంగమణిని చూపిస్తాడు. సుమన పట్టుకొని చూస్తా అంటే నయని ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాశీ పెళ్లి రచ్చ.. తగులుకున్న స్వప్న, పారులు.. నిజం తెలిస్తే ఇక అంతే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
Kalavari kodalu kanaka mahalakshmi serial March 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget