అన్వేషించండి

RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా.. 

దర్శకుడు అజయ్ భూపతిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. 

ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. ఆయన ఇంటి గడప తొక్కేవారు. అందరి సమస్యలను పరిష్కరిస్తూ.. ఇండస్ట్రీలో అందరినీ ఒక్కతాటిపై నడిపించేవాడు. ఆయన మరణం తరువాత ఆ స్థానం ఎవరిదనే విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. కరోనా సమయంలో అందరికీ సాయం చేస్తూ.. విరాళాలు సేకరించి సినీ కార్మికులకు అందరించిన చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటారనే వార్తలు వచ్చాయి. 

మురళీ మోహన్, తమ్మారెడ్డి లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ విషయంలో చిరుకి మద్దతుగా నిలిచారు. మరోపక్క మోహన్ బాబుకి మాత్రమే ఆ హక్కు ఉందంటూ సీనియర్ నటుడు నరేష్ అన్నారు. దీంతో ఆ స్థానం ఎవరికీ దక్కుతుందోననే విషయం ఆసక్తిగా మారింది. 

అయితే నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ చిరంజీవి ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశారు. ఇండస్ట్రీ పెద్ద అనే హోదా తనకు వద్దని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాను కానీ.. ఆ స్థానంలో మాత్రం కూర్చోనని తేల్చి చెప్పేశారు. దీంతో మరోసారి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయంపై స్పందించారు. 

'మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి సామీ' అంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు అజయ్ భూపతిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. 'వద్దు సామీ.. తనకోసం మాత్రమే బ్రతికే వాడెవడూ అందరికీ ఉపయోగపడలేడు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ప్రేక్షకులం మేం జోక్స్ వేశామంటే ఒక లెక్క ఉంటాది. మీరు సిల్లీ జోక్స్ వేస్తే ఎలా..?' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 

Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..

Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..

Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..

Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Adani Group Investment: లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
The Waking Of A Nation: 106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
Embed widget