అన్వేషించండి

NTR Jr: ఎన్టీఆర్ ఏడాది క్రితమే హైదరాబాద్ శివార్లలో ఆ ల్యాండ్ కొన్నారు - ఇప్పుడు అక్కడ

హైదరాబాద్ శివార్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏడాది క్రితం ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు అక్కడ ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. తరచూ అక్కడికి వెళ్లడంతో పాటు ఆ హౌస్‌లో వ్యవసాయం చేయనున్నారు. అందులో ఓ విశేషం ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఫామ్ హౌస్ వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో గల శంకర్ పల్లిలో సుమారు ఆరున్నర కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారని, అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారనేది సదరు వార్తల సారాంశం. ఇదేమీ కొత్త విషయం కాదు.

ఏడాది క్రితమే ఎన్టీఆర్ ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. అవును... 2021 జూలైలో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ కోసం ల్యాండ్ కొన్నారు. అక్కడ ఫామ్ హౌస్ ప్లాన్ చేశారు. దానికి 'బృందావనం' అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో 'బృందావనం' ఒకటి. ఇదీ తెలిసిందే.

లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఎన్టీఆర్ వ్యవసాయం చేయాలనుకోవడం! తన ఫామ్ హౌస్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని యంగ్ టైగర్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. షూటింగ్స్ లేనప్పుడు, స్నేహితులతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ ఫామ్ హౌస్‌కు  వెళ్తున్నారట.

స్టార్ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ పకృతి ప్రేమికుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.

Also Read: రష్మీ గౌతమ్ పెళ్లి కుదిరింది, బావ వచ్చేస్తున్నాడు

సినిమాలకు వస్తే... 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు.  

Also Read: డెలివరీ తర్వాత ముంబై నుంచి మొదటిసారి బయటకొచ్చిన కాజల్ అగర్వాల్ - అబ్బాయ్‌తో

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget