అన్వేషించండి

Jr NTR Donation: ఏపీ, తెలంగాణకు ఎన్టీఆర్ కోటి విరాళం... వర్షాలు, వరద విపత్తు సహాయక చర్యల కోసం

Andhra Pradesh Floods: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరద విపత్తు సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించారు

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల, నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు తెలుగు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. వాళ్ల సహాయార్థం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు.

ఏపీ, తెలంగాణకు ఎన్టీఆర్ కోటి విరాళం
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో, అంతకు ముందు హుద్ హుద్ వచ్చినప్పుడు భారీ మొత్తాన్ని ఇచ్చారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. 

''రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంత గానో కలచి వేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయ పడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

Also Read: నాలుగు వారాలకే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం' - నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేది ఆ రోజే?


పది లక్షలు విరాళం ఇచ్చిన యువ హీరో విశ్వక్ సేన్!
యువ కథానాయకుడు, ఎన్టీఆర్ వీరాభిమాని విశ్వక్ సేన్ సైతం ఏపీలో వరద విపత్తు సహాయక చర్యల కోసం ఐదు లక్షలు విరాళం ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏపీకి ఐదు లక్షలతో పాటు తెలంగాణకు మరొక ఐదు లక్షల విరాళం ప్రకటించారు. మొత్తం మీద ఆయన పది లక్షలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కు చెందిన వైజయంతి మూవీస్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget