అన్వేషించండి

Voter Card Aadhar Link : ఇలా ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేసుకోండి - ఆగస్టు ఒకటి నుంచే చాన్స్ !

ఆధార్, ఓటర్ కార్డు లింక్ చేసుకునేందుకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఓటర్లు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు.

 

Voter Card Aadhar Link : ఇప్పుడంతా ఆధార్ శకం. మన ప్రతి గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానించుకోవాల్సిన సమయం. ఇప్పటి వరకూ పాన్ కార్డు సహా ప్రతీది ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓటర్ కార్డు వంతు  వచ్చింది. ఆధార్‌తో ఓటర్‌ కార్డును అనుసంధానించడం ద్వారా ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా  చేయాలని అక్రమాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. అందుకే చట్ట సవరణ కూడా చేశారు. ఇప్పుడు నేరుగా ఆధార్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ఏపీలో అన్నీ పార్టీలదీ ఒకే మాట - మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందా ?

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ( https://eci.gov.in/ ) కూడా  ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. దీని కోసం ఫారం 6 బి అందుబాటులోకి తెస్తారు. ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ వద్ద నమోదైన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.  అది నమోదు చేసాక అథంటికేషన్ వస్తుంది. దాన్ని పూర్తి చేస్తే ఓటర్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి డిస్ట్రిక్ట్స  బూత్ లెవల్ ఆఫీసర్లు కూడా ఇంటింటికీ తిరిగి ఆధార్ ఫోటో కాపీ తీసుకోవడం ద్వారా లింకప్ చేస్తారు.ఈ ప్రక్రియును వీలయినంత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 

రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా - సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానన్న పయ్యావుల !

నిజానికి ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమయింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా  హెచ్ఎస్ బ్రహ్మ ఉన్నప్పుడే ఓటర్ , ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు ఉధృతంగా సాగింది. అయితే తర్వాత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేయడంతో  మళ్లీ ఆధార్, ఓటర్ కార్డ్ అనుసంధానానికి మార్గం సుగమం అయింది. 

తెలంగాణలో అన్ని పార్టీలూ ముందస్తుకు రెడీ ! మరి ఎన్నికల గంట కొట్టేదెవరు ?

ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానించడం ద్వారా బోగస్ ఓటర్లను నివారించవచ్చని  ... దొంగ ఓటర్లను పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా రెండో ఆధార్ కార్డు తీసుకోవడం సాధ్యం కాదు. అలాగే ఒకరి ఆధార్‌ను మరొకరు ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ కారణంగా ఆధార్‌తో ఓటర్ కార్డును అనుసంధానించడం వల్ల ఎన్నికల అక్రమాలు చాలా వరకూ తగ్గుతాయని భావిస్తున్నాయి. అయితే వంద శాతం లక్ష్యం నెరవేరినప్పుడే ఇది సాధ్యమని.. ఆధార్ లేని వారి ఓట్లు కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget