అన్వేషించండి

Payyavula : రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా - సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానన్న పయ్యావుల !

రెండు రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తానని పయ్యావుల కేశవ్ ప్రకటించారు. చంద్రబాబుతో భేటీకి ఆయన సెక్యూరిటీ లేకుండానే వచ్చారు.

Payyavula Kesav :  రెంజు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడిస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం కోసం ఆయన నివాసానికి వచ్చిన పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. సోమవారం పయ్యావుల కేశవ్‌ భద్రతను ఉపసంహరించారు. అయితే మధ్యాహ్నం సమయంలో మరో గన్‌మెన్ వచ్చి పయ్యావులకు రిపోర్ట్ చేశారు. తాను కొత్త గన్‌మెన్‌ను అని పరిచయం చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారులు ఎవరూ సమాచారం ఇవ్వకుండా నేరుగా వచ్చి  ఎలా గన్‌మెన్ గా ఉంటారని  పయ్యావుల ప్రశ్నించారు.  ఈ అంశంపైనా పయ్యావుల మాట్లాడారు. 

గుడ్మార్నింగ్ సీఎం సార్ ఈ రోడ్డు చూశారా? జూలై 15 నుంచి జనసేన కొత్త ఉద్యమం !

గన్‌  మెన్ అంటూ  వచ్చిన సదరు వ్యక్తి తనకు కనిపించలేదని పయ్యావుల మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయ్యావుల  గన్ మెన్ లేకుండానే ఆయన వెళ్లారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని… ఏం జరుగుతోందో చూద్దామని అన్నారు. రెండు రోజుల్లో కీలక విషయాలు వెల్లడిస్తానన్నారు. పయ్యావుల కేశవ్ టీడీపీ తరబపున బలమైన వాదన వినిపించడంలో ముందు ఉంటారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. వేల కోట్లకు లెక్కలు లేవని పత్రాలు బయట పెట్టారు. 

తెలంగాణలో అన్ని పార్టీలూ ముందస్తుకు రెడీ ! మరి ఎన్నికల గంట కొట్టేదెవరు ?

పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.  ఈ అంశం సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రభుత్వం పెగాసస్ అంశంపై సభా కమిటీని నియమించింది. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందంటూ ఆ సభా కమిటీ చైర్మన్ భూమన ప్రకటన చేశారు. దీన్ని ఖండిస్తూ పయ్యావుల .. ప్రభుత్వమే ప్రస్తుతం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి నగదురూపంలో చెల్లింపులు చేయించి ఈ ట్యాపింగ్ చేయిస్తున్నారని.. సొంత ఎమ్మెల్యేలు.. సాక్షి ఉద్యోగులపైనా నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ బిల్లుల పెండింగ్ - ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్

బహుశా దీనికి సంబంధించిన వివరాలే ఏమైనా బయట పెడతారేమోనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పయ్యావుల మాట్లాడే అంశాలన్నీ పకడ్బందీగా ఉంటాయని.. పూర్తి సమాచారం మేరకే మాట్లాడతారని నమ్మకం ఉండటంతో రాజకీయవర్గాల్లోనూ పయ్యావుల రెండు రోజుల్లో ప్రకటిస్తానన్న సంచలన విషయాలు ఏమై ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
Embed widget