అన్వేషించండి

AP Inter Betterment Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్‌.. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉంది

AP Intermediate betterment exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి ఇంటర్‌ బెటర్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (సెప్టెంబర్ 15) నుంచి ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈసారి ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వం ఫలితాలను వెల్లడించింది. కనీస మార్కులతో విద్యార్థులను పాస్ చేసింది. అయితే ఫలితాలతో సంతృప్తి చెందని వారికి మార్కులు పెంచుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. బెటర్‌మెంట్‌ పరీక్ష ద్వారా ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పించింది. బుధవారం (నేడు) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు బెటర్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. 4 లక్షల మంది పరీక్షల హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ..
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. 

పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు, వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిమిషం నిబంధనను అమలు చేయడం లేదని తెలిపారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకు కాస్త ఆలస్యంగా హాజరైనా విద్యార్థులను అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించడంతో పాటు.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

ఈ పరీక్షలు ఎందుకంటే.. 
కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసి.. అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశాన్ని కల్పించింది. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్‌ షీట్స్, నామినల్‌ రోల్స్‌ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించామని చెప్పారు. జంబ్లింగ్‌ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. 

Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

ALso Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

టాప్ హెడ్ లైన్స్

Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget